ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీసుకున్న ఓ మంచి నిర్ణయం

ఇకపై అవయవదానం చేసిన వాళ్లకు ఒడిశాలో అధికారికంగా అంత్యక్రియలు… ఈ నిర్ణయం వల్ల మరణానంతర అవయవదానం పట్ల అపోహలు పోతాయి, వాళ్ల ఉదారతకు, త్యాగానికి విలువ చేకూరుతుంది… 2020 నుంచీ ఒడిశాలో ఓ స్కీమ్ ఉంది, దాని పేరు సూరజ్ అవార్డు……

అద్భుతమైన ఘట్టం….దేశంలోనే తొలిసారి.. కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తికి చేయి మార్పిడి!

అద్భుతమైన ఘట్టం….దేశంలోనే తొలిసారి.. కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తికి చేయి మార్పిడి! 65 ఏళ్ల వృద్ధుడికి ఒక చేయి.. 19 ఏళ్ల కుర్రాడికి రెండు చేతులు మార్చిన వైద్యులు ఇద్దరికీ ఒకేసారి ఆపరేషన్17 గంటలపాటు కొనసాగిన శస్త్ర చికిత్స విజయం సాధించిన…

Other Story

You cannot copy content of this page