బాలికను బెదిరించి, బ్లాక్‌మెయిల్‌ చేసి అత్యాచారానికి పాల్పడిన

హైద్రాబాద్ : అమీర్‌పేట, బాలికను బెదిరించి, బ్లాక్‌మెయిల్‌ చేసి అత్యాచారానికి పాల్పడిన ఓ యువకుడిపై ఎస్సార్‌నగర్‌ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వారి వివరాల ప్రకారం.. అమీర్‌పేట-బల్కంపేట రోడ్డులోని సోనాబాయి ఆలయం సమీపంలో ఉంటున్న గణేష్‌ యాదవ్‌(20) అదే ప్రాంతానికి…

అయోధ్యలోని రామమందిరంపై బాంబులు వేస్తానని బెదిరించిన 21 ఏళ్ల మహ్మద్ ఇంతేఖాబ్‌

అయోధ్యలోని రామమందిరంపై బాంబులు వేస్తానని బెదిరించిన 21 ఏళ్ల మహ్మద్ ఇంతేఖాబ్‌. నేను దావూద్ ఇబ్రహీం ముఠాకు చెందిన ఉగ్రవాదిని, రామమందిరాన్ని బాంబులతో పేల్చివేస్తాను… నా పేరు ఛోటా షకీల్. మహ్మద్ ఇంతేఖాబ్‌ను బీహార్‌లోని అరారియా పోలీసులు అరెస్టు చేశారు.

You cannot copy content of this page