AP News : గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు

Trinethram News : తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటుచేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా గోదావరిలో స్నానానికి దిగిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు. ఈతగాళ్ల సాయంతో యువకుల కోసం గాలింపు…

Other Story

You cannot copy content of this page