CBG Plant : నేడు ప్రకాశం జిల్లాలో సీబీజీ ప్లాంటుకు శంకుస్థాపన

Trinethram News : ప్రకాశం జిల్లా : ఏపీ రాష్ట్రంలో హరితఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం దివాకరపల్లి సమీపంలో రిలయన్స్…

“Bandala Baruventa” : ఉమ్మడి కుటుంబాల ఆవశ్యకతను చాటిన ” బంధాల బరువెంత “

నేటి సమాజానికి కనువిప్పు కలిగించిన సాంఘిక నాటిక ప్రదర్శన అద్వితీయ నటన చూపిన సుబ్బారెడ్డి అనపర్తి : త్రినేత్రం న్యూస్. మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతున్న నేటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాల ఆవశ్యకతను చాటి చెబుతూ సందేశాత్మకంగా సాగిన బంధాల…

YSRCP Party : వాష్ ఔట్ అయిపోతున్న వైయస్సార్ సిపి పార్టీ

అనపర్తి : త్రినేత్రం న్యూస్. తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నీయోజకవర్గంరామవరం: గ్రామంలోని కీలక నేతలంతా వైసిపిని వీడి టిడిపిలోకి చేరిక,ప్రజాకర్షణ కలిగిన నేతల చూపు కూటమి వైపు,ఎమ్మెల్యే, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన తనయుడు మనోజ్ ల నాయకత్వం పట్ల ఆకర్షితులౌతున్న వైయస్సార్…

CBSE New syllabus : కొత్త సిలబస్ ను ప్రకటించిన సీబీఎస్ఈ

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన 9-12 తరగతుల సిలబస్ ను CBSE ప్రకటించింది. పాఠశాలలు అనుభవపూర్వక అభ్యాసం, యోగ్యత ఆధారిత అంచనాలు, అంతర్ విభాగ విధానాలపై మార్గదర్శకాలను అనుసరించాలని సూచించబడింది. ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం, సహకార పాఠ ప్రణాళికను నొక్కి చెబుతూ,…

Joined TDP : రామేశ్వరం వైస్ ప్రెసిడెంట్ దుళ్ళ వీర వెంకట సత్యనారాయణ, వైసీపీ నుండి టీడీపీలోకి చేరిక.

అనపర్తి : త్రినేత్రం న్యూస్. అనపర్తి మండలం రామవరంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సమక్షంలో పెదపూడి మండల వైసీపీ నాయకులు రామేశ్వరం గ్రామ వైస్ ప్రెసిడెంట్ దుళ్ల వీరవెంకట సత్యనారాయణ,వార్డ్ మెంబర్ వానపల్లి శివగంగ,మహాలక్ష్మి టెంపుల్ ఛైర్మన్ కోలా లోవ…

Chandrababu : గోదావరి పుష్కరాలకు ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించిన చంద్రబాబు

పుష్కరాలకు ప్రత్యేక అధికారులుగా వీరపాండ్యన్, విజయరామరాజు నియామకం జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన పుష్కర ఏర్పాట్లకు అధికారులు సన్నద్దం కావాలని సూచన Trinethram News : Andhra Pradesh : రాజమహేంద్రవరం కేంద్రంగా 2027లో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి.…

MLA Sang a Song : అసెంబ్లీలో విద్యారంగంపై పాట పాడిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

అసెంబ్లీలో విద్యారంగంపై ప్రసంగించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట, నియోజకవర్గం శాసనసభ సభ్యులు జారే, ఆదినారాయణ. అసెంబ్లీలో విద్యారంగంపై మాట్లాడుతూ విద్యార్థుల చదువులను విద్యార్థుల భవిష్యత్తును ఒక…

Donnudora meets Chandrababu : మినీ రిజర్వాయర్లు.నిధులు మంజూరు చేయాలని చంద్రబాబుకు కలిసిన సియ్యారి దొన్నుదొర

ఆంధ్రప్రదేశ్ అల్లూరుజిల్లా అరకు నియోజవర్గం త్రినేత్రం న్యూస్ మార్చి 26: అరకు నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి మినీ రిజర్వాయర్లు నిర్మించాలని వాటికి నిధులను మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్…

CPM Demands : మోడల్ కోలనీ గ్రామంలోసిసి రోడ్డు డ్రైనేజీ మంచినీరుసౌకర్యాలు కల్పించాలని

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 26: అరకువేలి మండలం మాదల పాలమా నువలస చిట్టంగొంది మేదర సోల గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు మంచినీరు, రోడ్డు, డ్రైనేజ్ వంటి సౌకర్యాలు లేక గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం మండల నాయకులు…

Pastor Dies : అనుమానాస్పద స్థితిలో పాస్టర్ మృతి

తేదీ : 25/03/2025. తూర్పుగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , రాజమండ్రిలో క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని నెల రోజుల క్రితం చెప్పడం జరిగింది. దీంతో…

Other Story

You cannot copy content of this page