విజయవాడ పట్టమట్లో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన టిడిపి నేతలు

విజయవాడ పట్టమట్లో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన టిడిపి నేతలు ముఖ్య అతిధులుగా హాజరైన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు టిడిపి సీనియర్ నేత కేశినేని శివనాథ్ (చిన్ని)

ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం.. ఎన్టీఆర్‌కు అసలైన నివాళి అర్పించుదాం: టీడీపీ అధినేత చంద్రబాబు

ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం.. ఎన్టీఆర్‌కు అసలైన నివాళి అర్పించుదాం: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా చంద్రబాబు స్పందన ఎన్టీఆర్ స్ఫూర్తిగా ‘రా… కదలిరా!’ కార్యక్రమానికి పిలుపు ఇచ్చానన్న టీడీపీ అధినేత తిరిగి రామరాజ్య స్థాపనకు…

టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుంది: కేశినేని చిన్ని

టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుంది: కేశినేని చిన్ని కీలక వ్యాఖ్యలు చేసిన విజయవాడ టీడీపీ నేత కేశినేని చిన్ని దాదాపు 80 శాతం వైసీపీ నేతలు టీడీపీ వైపు చూస్తున్నారన్న చిన్ని షర్మిల ఎఫెక్ట్ తో వైసీపీ మూడో…

టిడిపి తోనే యువత భవిష్యత్

Trinethram News : బాపట్ల మండలం స్టువర్ట్ పురం గ్రామానికి చెందిన యువత బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ ని మర్యాదపూర్వకం గా కలిసి దుశాల్వాతో ఆయనను సన్మానించారు.రాబోయే ఎన్నికల్లో తమకి అండగా నిలబడతామని అన్నారు.

బొప్పన భవ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం

Trinethram News : కేసీనేని శివనాద్ (చిన్ని) తో కలిసి చంద్రబాబు నివాసానికి చేరుకున్న భవకుమార్.. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసి తదుపరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన భవ కుమార్ గద్దె రామ్మోహన్ పై పోటీ చేసి ఓడిపోవడం జరిగింది..…

కనీసం మనిషి చనిపోయిన తర్వాతైనా ప్రభుత్వం కనికరించకపోతే ఎలా?: చంద్రబాబు

Trinethram News : అమరావతి: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని చిట్టెంపాడుకు చెందిన మాదల గంగులు ఎదుర్కొన్న హృదయవిదారక సంఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.. గంగులు కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయానన్నారు. 5 కి.మీ. డోలీపై మోసుకొని…

“జయహో బిసి” కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది

జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం రేపు సాయంత్రం 4:00 గంటలకు బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు మరియు బాపట్ల పట్టణ బీసీ నాయకుల ఆధ్వర్యంలో “జయహో బిసి”…

పుల్లలచెరువు మండలంలో టిడిపి జోష్ – 38 వైసీపీ కుటుంబాలు టిడిపిలో చేరిక

Trinethram News : పుల్లలచెరువు మండలం పిఅర్ సి తండా గ్రామంలో 38 కుటుంబాలు వైసీపీ నుండి యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారి సమక్షంలో టిడిపిలోకి చేరడం జరిగింది. టిడిపి ఇన్చార్జ్ గూడూరి…

ఆలపాటి రాజా వర్సెస్ నాదెండ్ల మనోహర్! గుంటూరు టీడీపీలో ముసలం

Trinethram News : గుంటూరు టీడీపీలో ముసలం మొదలైనట్లు కనపడుతోంది. మాజీమంత్రి ఆలపాటి రాజా తన నివాసంలో ముఖ్య అనుచరులతో భేటీ అయ్యారు. తెనాలి సీటు జనసేనకు కేటాయిస్తారనే ప్రచారంతో టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా నాదెండ్ల…

రాజ్యసభలో టీడీపీ అడ్రస్‌ గల్లంతే

రాజ్యసభలో టీడీపీ అడ్రస్‌ గల్లంతే.. ఏప్రిల్‌ 2తో పూర్తి కానున్న టీడీపీ సభ్యుడుకనకమేడల రవీంద్ర పదవీ కాలం వైఎస్ఆర్ సీపీ సభ్యుడు వేమిరెడ్డి..బీజేపీ సభ్యుడు సీఎం రమేష్‌లపదవీ కాలం ముగిసేది కూడా అప్పుడే రాష్ట్ర కోటాలో ఖాళీ అయ్యే ఈ 3…

Other Story

You cannot copy content of this page