Pawan Kalyan : సమాజ క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సూర్యారాధన ఆచరిస్తున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan doing sun worship wishing for the welfare of the society Trinethram News : మంగళగిరి: విజ్ఞానాభివృద్ధికీ, సుఖ సంతోషాలకు, క్షేమానికీ ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్య భగవానుడిని ఆరాధించడం భారతీయ సంస్కృతిలో భాగం. ఆరోగ్యానికి…

Sun is Angry :దేశ రాజధానిపై పగబట్టిన భానుడు

Sun who is angry with the national capital Trinethram News : ఢిల్లీలో రికార్డు ఉష్ణోగ్రత, 52.3 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్టోగ్రత.. న్యూఢిల్లీలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర…

ఏపీ ప్రజలకు అలర్ట్‌.. నేడు ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు

ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల అయితే ఏకంగా ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటి పోతోంది. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.ఉదయం 10 గంటలకు ముందే భానుడు ప్రతాపం…

వామ్మో.. బయటకు రాకపోవడమే మంచిది.. సెగలు రేపుతున్న సూరీడు

తెలుగు రాష్ట్రాలను భానుడు ఠారెత్తిస్తున్నాడు. ఉదయం 11 నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు అడుగు బయటపెడితే అంతే సంగతులంటూ వార్నింగ్‌ ఇస్తున్నాడు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పగటి ఉష్టోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఈ రోజు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని…

భానుడి ప్రతాపం.. భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ వేళల్లో అస్సలు బయటకు రాకండి

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. వడగాలుల తీవ్రత కూడా అధికమైంది. భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల 42 నుంచి 43 డిగ్రీల అధిక…

హిమాచల్‌ ప్రదేశ్‌ ను మంచు వణికిస్తోంది

Trinethram News : దక్షిణ భారతం ఎండలకి మాడిపోతుంటే… హిమాచల్‌ ప్రదేశ్‌ ను మంచు వణికిస్తోంది.. భారీగా మంచు కురుస్తుండటంతో అధికారులు హిమాచల్ రాష్ట్ర వ్యాప్తంగా 168 రోడ్లను మూసి వేశారు. లాహౌల్, స్పితి జిల్లాల్లోనే ఏకంగా 159 రోడ్లు బ్లాక్…

నేటి నుంచి ఇంటర్‌ కళాశాలలకు సమ్మర్ హాలీడేస్

Trinethram News : హైదరాబాద్:మార్చి 30ఎండాకాలం వచ్చేసింది. ఓవైపు భానుడి భగభగలు.. మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విద్యాసంస్థలకు ఒంటిపూట తరగతులు నిర్వహిస్తు న్నారు. మరోవైపు…

భాను 42.1 డిగ్రీలు

Trinethram News : హైదరాబాద్‌: నగరంలో ఎండలు మండిపోతున్నాయి.. మార్చి నెలలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం మూసాపేటలో గరిష్ఠంగా 42.1 డిగ్రీలు, కుత్బుల్లాపూర్‌ 42.0 డిగ్రీలు, ఖైరతాబాద్‌లో 41.5 డిగ్రీలు నమోదయ్యాయి…..

తెలంగాణ లో ముదురుతున్న ఎండలు

Trinethram News : హైదరాబాద్ :మార్చి 26రాష్ట్రంలో ఎండలు ముదు రు తున్నాయి. పలు ప్రాంతా ల్లో పగటి ఉష్ణోగ్రతలు సెగలు చిమ్ముతున్నాయి. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా రికార్డవుతున్నాయి.…

భాగ్యనగరంలో భానుడు భగ భగ…ఈ 5రోజులు భారీ ఉష్ణోగ్రతలు

నిజామాబాద్ మోర్తాడ్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు TS Weather : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం వరకు చల్లగా ఉండే వాతావరణం రోజురోజుకూ వేడిగా మారుతుంది. మార్చిలోనే పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలకు మించి…

You cannot copy content of this page