బీజేపీ, జనసేన, టీడీపి మధ్య పొత్తుపై నేడో రేపో ప్రకటన

5 పార్లమెంట్, 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీతో దోస్తీ. పురంధేశ్వరి, సుజనాచౌదరి, సి.ఎం.రమేష్, సత్యకుమార్, జయప్రద రంగంలో ఉండే అవకాశం. కైకలూరు అసెంబ్లీ నుంచి కామినేని శ్రీనివాస్ పోటీ చేసి అవకాశం.

విజయవాడ నుంచి పోటీ చేస్తా : సుజనా చౌదరి

విజయవాడ నుంచి పోటీ చేస్తా : సుజనా చౌదరి Trinethram : ఢిల్లీ బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే విజయవాడ నుంచి పోటీ చేస్తా : సుజనా పొత్తులపై త్వరలో అధిష్టానం నిర్ణయం : సుజనా విజయవాడనుంచి బీజేపీ పోటీ చేస్తే గెలుపు…

You cannot copy content of this page