Ayodhya Trust : రూ.400 కోట్ల పన్నులు చెల్లించాం: అయోధ్య ట్రస్టు

Trinethram News : అయోధ్య : గత ఐదేళ్లలో ప్రభుత్వానికి పన్నుల రూపేణా దాదాపు రూ.400 కోట్లు చెల్లించినట్లు అయోధ్య శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ఇందులో రూ.270 కోట్లు జీఎస్టీ కాగా, మిగతా రూ.130 కోట్లు ఇతర పన్నులు…

Other Story

You cannot copy content of this page