వేలంలో ఆంధ్ర ప్లేయర్ కు భారీ ధర

వేలంలో ఆంధ్ర ప్లేయర్ కు భారీ ధర Trinethram News : Dec 15, 2024, మహిళల ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ కోసం బెంగళూరు వేదికగా జరిగిన ప్లేయర్ల మినీ వేలంలో ఆంధ్ర ప్లేయర్ శ్రీ చరణి భారీ ధర…

PV Sindhu : సీఎం చంద్రబాబుకు వివాహ పత్రిక అందించిన పీవీ సింధు

సీఎం చంద్రబాబుకు వివాహ పత్రిక అందించిన పీవీ సింధు Trinethram News : Dec 15, 2024, ఆంధ్రప్రదేశ్ : తన వివాహానికి రావాల్సిందిగా ఏపీ సీఎం నారా చంద్రబాబును బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ఆహ్వానించింది. ఆదివారం సాయంత్రం మంగళగిరిలోని…

రెండో రోజు లంచ్‌ బ్రేక్.. ఆస్ట్రేలియా స్కోరు 104/3

రెండో రోజు లంచ్‌ బ్రేక్.. ఆస్ట్రేలియా స్కోరు 104/3 Trinethram News : ఆస్ట్రేలియా – భారత్‌ జట్ల మధ్య మూడో టెస్టు తొలి రోజు వర్షం కారణంగా క్రికెట్ అభిమానులు నిరాశపడ్డారు. కానీ, రెండో రోజు మాత్రం ఎలాంటి ఇబ్బంది…

PV Sindhu : పీవీ సింధు ఎంగేజ్‌ మెంట్

Trinethram News : భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడా కారిణి పీవీ సింధు త్వరలో పెళ్లి చేసుకోబో తున్న సంగతి తెలిసిందే.. తాజాగా.. తనకు కాబోయే భర్తతో ఈరోజు ఎంగేజ్‌ మెంట్ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాబోయే వధూ…

గుకేశ్‌కు రూ.5 కోట్ల నజరానా ప్రకటించిన స్టాలిన్

గుకేశ్‌కు రూ.5 కోట్ల నజరానా ప్రకటించిన స్టాలిన్ Trinethram News : ఫిడే ప్ర‌పంచ చెస్ చాంపియ‌న్‌షిప్ టైటిల్ గెలిచిన దొమ్మ‌రాజు గుకేశ్‌కు రూ.5 కోట్లు క్యాష్ ప్రైజ్‌ ఇవ్వ‌నున్న‌ట్లు త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ ప్ర‌క‌టించారు. సింగ‌పూర్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ చెస్…

Dommaraju Gukesh : ఫిడె ప్రపంచ చెస్‌ విజేతగా దొమ్మరాజు గుకేష్‌.

Trinethram News : సింగపూర్‌ మ్యాచ్‌లోనైనా మొదటి ఎత్తుగడ వేసే ముందు ఒక్క క్షణం కళ్లు మూసుకోవడం గుకేశ్ దొమ్మరాజుకు అలవాటు. ఈసారి ఆయన ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలవాలనుకున్నారు, అది ఇప్పుడు నిజమైంది. చెన్నైకి చెందిన 18 ఏళ్ల గుకేశ్…

Chamundeswarnath : జితేందర్‌ ఎన్నిక చెల్లదు: చాముండి

జితేందర్‌ ఎన్నిక చెల్లదు: చాముండిTrinethram News : టీఓఏ అఽధ్యక్షునిగా జితేందర్‌ రెడ్డి గెలిచినా, అతని ఎన్నిక చెల్లదని చాముండేశ్వరనాథ్‌ ఆరోపించారు. క్రీడా బిల్లు నిబంధనల ప్రకారం 70 ఏళ్లు పైబడిన వారు ఎన్నికల్లో పోటీకి అనర్హులనీ, ఆ రకంగా చూస్తే…

నాకు, ధోనీకి మధ్య మాటల్లేవు: హర్భజన్

నాకు, ధోనీకి మధ్య మాటల్లేవు: హర్భజన్ Trinethram News : Dec 04, 2024, టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనకు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి మాటల్లేవని.. తామిద్దరం స్నేహితులం కాదని తెలిపాడు. అతడితో…

ఏపీలో ఆ గృహాలు రద్దు.. క్యాబినెట్ కీలక నిర్ణయం

ఏపీలో ఆ గృహాలు రద్దు.. క్యాబినెట్ కీలక నిర్ణయం Trinethram News : Andhra Pradesh : ఏపీలో పలు కారణాలతో గత ఐదేళ్లలో నిర్మాణం మొదలు పెట్టని గృహాలను రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది పీఎం ఆవాస్ యోజన…

U19: భారత్‌ లక్ష్యం 282

U19: భారత్‌ లక్ష్యం 282 Trinethram News : Nov 30, 2024, అండర్‌-19 ఆసియాకప్‌ వన్డే టోర్నీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 281/7 పరుగులు చేసింది. టీమిండియాకు 282 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.…

Other Story

You cannot copy content of this page