SLBC టన్నెల్‌లో మరో మృతదేహం వెలికితీత

Trinethram News : నాగర్‌కర్నూల్‌/మహబూబ్‌నగర్‌: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారిలో మరో మృతదేహాన్ని ఇవాళ వెలికితీశారు మృతుడిది ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్ జిల్లాకు చెందిన మనోజ్ కుమార్‌గా గుర్తించారు ఇతను జేపీ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం…

CM Revanth : ఎస్ఎల్బీసీ సహాయక చర్యలు

రేవంత్ కీలక ఆదేశాలు సహాయక చర్యల పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ ను నియమించాలన్న రేవంత్ సహాయక చర్యలు త్వరగా జరిగేలా చూడాలని ఆదేశం నిపుణుల సలహాలతో ముందుకు వెళ్లాలని సూచన Trinethram News : Telangana : ఎస్ఎల్బీసీ టన్నెల్ లో…

High Court : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఘటనపై హైకోర్టులో పిల్‌

Trinethram News : శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ (SLBC) ఘటనపై తెలంగాణాలో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. టన్నెల్‌లో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకురావాలంటూ నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ మైగ్రెంట్‌ వర్కర్స్‌ పిల్‌ దాఖలు చేసింది. ఘటన…

Other Story

You cannot copy content of this page