Drone : సెక్రటేరియేట్పై డ్రోన్ కలకలం

Trinethram News : తెలంగాణ సెక్రటేరియేట్పై డ్రోన్ కలకలం రేపింది. ఈ నెల 11న రాత్రి ఇద్దరు ఆగంతకులు డ్రోన్ ఎగరవేసినట్లు సెక్రటేరియేట్ సిబ్బంది సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వంశీ, నాగరాజు అనే ఇద్దరి అదుపులోకి తీసుకున్నారు.…

Cabinet Meeting : ఈ నెల 7న ఏపీ కేబినెట్ సమావేశం

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం భేటి వివిధ శాఖలకు సంబంధించిన కీలక అంశాలు, ప్రాజెక్టుల అమలు, సంక్షేమ పథకాలపై చర్చించే అవకాశం ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, ఆర్థిక…

Delhi Secretariat Siege : ఢిల్లీ సచివాలయం సీజ్

ఢిల్లీ సచివాలయం సీజ్ Trinethram News : ఢిల్లీ : ఫైల్స్, రికార్డ్స్ భద్రపరచాలని ఆదేశాలు జారీ చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ ఏ ఒక్క ఫైల్ బయటకు వెళ్లొద్దని ఆదేశాలు. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Telangana Secretariat : తెలంగాణ సెక్రటేరియట్ ను పేల్చి వేస్తానని బెదిరింపులు

తెలంగాణ సెక్రటేరియట్ ను పేల్చి వేస్తానని బెదిరింపులు Trinethram News : మూడు రోజుల నుంచి ఫోన్ చేస్తున్న లంగర్ హౌజ్ కు చెందిన సయ్యద్ మీర్ మహ్మద్ అలీ .. దర్గాకు సంబంధించి ఓ సమస్య పై ప్రభుత్వానికి తాను…

సచివాలయం కింకర్తవ్యం

సచివాలయం కింకర్తవ్యం (ఆంధ్రలో గ్రామా సచివాలయం భవిష్యత్) అల్లూరి జిల్లా అరకులోయ,త్రినేత్రం న్యూస్. జనవరి.18: రాష్ట్రంలో మొత్తం 15,004 గ్రామ,వార్డ్ సచివాలయంలో దాదాపు 1.34 మంది ఉద్యోగులున్నారు. ప్రస్తుతం దాదాపు 7,900 సచివాలయంలో ఉన్నారు. ఐతే ఈ సిబ్బంది సర్దుబాటు ప్రక్రియ…

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్ Trinethram News : Andhra Pradesh : Jan 11, 2025, ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించి ప్రభుత్వం రేషనలైజేషన్ అమలు చేయనుంది. కనీసం 2500 మంది జనాభాకి ఒక…

సొంతింటి పథకం అమలుకై ప్రభుత్వానికి సిఐటియు వినతిపత్రం

సొంతింటి పథకం అమలుకై ప్రభుత్వానికి సిఐటియు వినతిపత్రం త్రినేత్రం న్యూస్ తెలంగాణ ప్రతినిధి ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ చేస్తున్న దీర్ఘకాలిక పెండింగ్ అంశాల పరిష్కారానికై చేస్తున్న ఆందోళన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు తెలంగాణ సచివాలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి.విక్రమార్క…

నేడు రైతు భరోసాపై కేబినెట్‌ సబ్‌కమిటీ సమావేశం

నేడు రైతు భరోసాపై కేబినెట్‌ సబ్‌కమిటీ సమావేశం Trinethram News : Telangana : సచివాలయంలో ఉదయం 11 గంటలకు భట్టి అధ్యక్షతన భేటీ పాల్గొననున్న తుమ్మల, ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు రైతు భరోసా విధివిధానాలు ఖరారు చేసే అవకాశం సంక్రాంతికి ముందే…

Cabinet Meeting : ఈనెల 30న తెలంగాణ కేబినెట్ సమావేశం

ఈనెల 30న తెలంగాణ కేబినెట్ సమావేశం Trinethram News : తెలంగాణ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం రైతు భరోసారేషన్ కార్డుల విధివిధానాలుభూమిలేని నిరుపేదలకు నగదు బదిలీయాదగిరిగుట్ట ఆలయ బోర్డు పలు అంశాలు కేబినెట్ సమావేశంలో…

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది..!! Trinethram News : Andhra Pradesh : సీఆర్డీఏ 42, 43 సమావేశ నిర్ణయాలపై ఇందులో చర్చిస్తున్నారు.రాజధాని అమరావతిలో రూ.24,276 కోట్ల విలువైన పనులపై నిర్ణయించనున్నారు. *మున్సిపాలిటీల చట్టం 1965లో…

Other Story

You cannot copy content of this page