ఇళ్లు లేని వారికి తీపి కబురు చెప్పిన సర్కారు

ఈ ఏడాది ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3 వేల 500 ఇండ్ల చొప్పున మంజూరు చేస్తామని మంత్రి భట్టి ప్రకటించారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయంలో ఇచ్చిన వాగ్ధానాన్ని గాలికి వదిలేసిందన్నారు. ఈ…

ఈనెల 18న సీపీఎస్ ఉద్యోగుల ఛలో విజయవాడ

Trinethram News : ఈ నెల 18న సిపిఎస్ ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నట్లు సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలిపింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని సంఘం అధ్యక్ష కార్యదర్శులు కోరుకొండ సతీష్, సీఎం దాస్…

మగవారి కోసం ప్రత్యేక బస్సులు?

Trinethram News : హైదరాబాద్: ఫిబ్రవరి 01తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఆరు గ్యారెంటీల ఫైల్ మీదనే సంతకం చేసింది. ఆ వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. డిసెంబర్ 9 నుంచి ఈ పథకం…

మహాలక్ష్మి’కి జై!

మహాలక్ష్మి’కి జై..! మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇచ్చే పథకానికి అత్యధికంగా 92.23 లక్షల అర్జీలు ‘రూ.500కే గ్యాస్‌ సిలిండర్ల’కు 91.49 లక్షలు.. తుదిదశకు చేరిన ఆన్‌లైన్‌ నమోదు హైదరాబాద్‌: ప్రజాపాలన కార్యక్రమంలో అత్యధికంగా మహాలక్ష్మి పథకానికి దరఖాస్తులు వచ్చాయి. మహిళలకు…

ఉచిత బస్సు పథకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

ఉచిత బస్సు పథకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ హైదరాబాద్:జనవరి 18తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యక జారీ చేసిన జీవో 47ను…

Praja Palana in Telangana

“Praja Palana in Telangana : తెలంగాణలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. అయితే ఇందులో ఉచిత విద్యుత్‌ కోసం అర్జీ చేసుకున్న వారి పరిస్థితి ఇప్పుడు ఎరక్కపోయి ఇరుక్కునట్లుగా మారింది. ఒకవేళ ఉచితంగా కరెంట్ కావాలంటే ముందుగా ఇప్పటి…

Other Story

You cannot copy content of this page