CM Chandrababu : అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని త్వరలోనే పునఃప్రారంభిస్తాం

Trinethram News : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ తెలిపారు. సోమవారం గుంటూరు జిల్లాలోని తాడికొండ మండలం పొన్నెకల్లులో పర్యటించిన చంద్రబాబు బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ…

Tammineni Praveen Kumar : సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన డివిజన్ అధ్యక్షుడు తమ్మినేని ప్రవీణ్ కుమార్

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 1 : కేపిహెచ్బి డివిజన్ లో రేషన్ షాప్ సన్న బియ్యం పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. డివిజన్లోని ఫోర్త్ ఫేస్ రమ్య గ్రౌండ్ లోని రేషన్…

Bandi Ramesh : ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టే ఏ పథకమైన ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతీ కార్యకర్త నాయకుడి పై ఉంది

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 1: ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టే ఏ పథకమైన ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతీ కార్యకర్త నాయకుడి పై ఉందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర…

Minister Nadendla : ఏపీలో రేపటి నుంచి మరో ఉచిత సిలిండర్

Trinethram News : ఏపీలో దీపం-2 పథకం కింద ఇప్పటి వరకు 99 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. లబ్ధిదారులకు ఏప్రిల్ 1 నుంచి జులై 31 మధ్య మరో సిలిండర్ ఇస్తామని…

Free Insurance : ఏప్రిల్ నుంచి ఉచితంగా ఐదు లక్షల బీమా

వీళ్ళు మాత్రమే అర్హులు Trinethram News : ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల పథకం 70 ఏళ్ళు దాటిన వృద్ధులు కూడా వర్తించనుంది. ఏప్రిల్ నుంచి ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఆయుష్మాన్ భారత్ వయో వందన…

Trump : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం

Trinethram News : అమెరికాలో విద్యాశాఖ మూసివేత… ఉత్తర్వులపై సంతకం చేసిన డోనాల్డ్ ట్రంప్ వ్యయం తగ్గింపుపై దృష్టి పెట్టిన అధ్యక్షుడు ట్రంప్.. విద్యార్థుల ఫీజుల రాయితీలు, స్కీములు కొనసాగింపు. “విద్య” నుండి ఫెడరల్ (కేంద్ర) ప్రభుత్వ నియంత్రణ తీసేసిన అమెరికా…

PM Internship Scheme : పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ దరఖాస్తు చివరి తేదీ పొడిగిస్తూ కేంద్రం ప్రకటన

Trinethram News : పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ పొడికిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. మొత్తం 300కు పైగా కంపెనీల్లో లక్షకు పైగా ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను అందించనుంది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు మార్చి…

Yugandhar : విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిన యుగంధర్

పెనుమూరు త్రినేత్రం న్యూస్. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గo దేవళంపేట జిల్లా పరిషత్ హై స్కూల్ ను సందర్శించి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించిన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్, ఏపీ మాల వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ స్టేట్…

Women’s Day : మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కార్మికులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం

నగరి : ఎన్నికల్లో ఇచ్చిన హామీ పథకం వేతనాలు పెంచకుండా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆమలు పరచాలని కూటమి ప్రభుత్వం అమలు చేయాలి.అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా…

NTR Bharosa Pension : ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్ స్కీం పంపిణీ

నగరి త్రినేత్రం న్యూస్. ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్ స్కీం ను నారా చంద్రబాబు నాయుడు నాయకత్వములో నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆధ్వర్యంలో గుండ్రాజుకుప్పo పంచాయతీ లొ ఉన్న కూటమి ప్రభుత్వ కార్య కర్తలు D.…

Other Story

You cannot copy content of this page