సచివాలయంలో ధరణి అధ్యయన కమిటీ సమావేశం

సచివాలయంలో ధరణి అధ్యయన కమిటీ సమావేశం సీఎం రేవంత్‌రెడ్డి వేగంగా సమస్యలు పరిష్కరించడానికి అడుగులు వేస్తున్నారు: ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది

సూటు, బూటులో రేవంత్ రెడ్డి కొత్త గెటప్ చూశారా

Trinethram News : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంటులో సాధారణంగా బయట కనిపిస్తుంటారు. ఇంట్లో ఉన్న సమయంలో కాలర్ టీ షర్ట్స్ ధరిస్తారు. అయితే దావోస్ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి సూటు, బూటులో నయా…

ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ

ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

దావోస్ వరల్డ్ ఎకనమిక్ సదస్సులో పాల్గొనేందుకు జ్యూరిచ్ చేరుకున్న సీఎం

జ్యూరిచ్‌లో దిగిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్ వరల్డ్ ఎకనమిక్ సదస్సులో పాల్గొనేందుకు జ్యూరిచ్ చేరుకున్న సీఎం ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు 15 నుంచి 18 వరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు దావోస్‌లో…

అన్ని పనులు హామీలు ఒకే రోజు జరిగిపోవు: హీరో నాగార్జున

అన్ని పనులు హామీలు ఒకే రోజు జరిగిపోవు: హీరో నాగార్జున కొన్ని కోట్ల మంది ఓటేస్తే గెలిచారు వాళ్ళు. వాళ్ళకి గౌరవ మర్యాదలే కాదు నిరూపించుకోవటానికి తగిన సమయం అవకాశం కూడా ఇవ్వాలని కాంగ్రేస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి…

నూత‌న పారిశ్రామిక కారిడార్ ప్ర‌తిపాద‌న‌ను ఆమోదించండి

నూత‌న పారిశ్రామిక కారిడార్ ప్ర‌తిపాద‌న‌ను ఆమోదించండి. Trinethram News : హైద‌రాబాద్‌-నాగ్‌పూర్ కారిడార్‌కు తుది అనుమతులు ఇవ్వండి * రాష్ట్రానికి ఎన్‌డీసీ, మెగా లెద‌ర్ పార్క్‌, ఐఐహెచ్‌టీ మంజూరు చేయండి * కేంద్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు ముఖ్య‌మంత్రి…

విజ‌య‌వాడ వ‌యా మిర్యాల‌గూడ నూతన పారిశ్రామిక కారిడార్

హైద‌రాబాద్-విజ‌య‌వాడ వ‌యా మిర్యాల‌గూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ కు ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. హైద‌రాబాద్‌-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కేంద్ర ప్ర‌భుత్వం తుది…

దరఖాస్తులో తప్పులుంటే ఫోన్ చేయండి

Trinethram News : దరఖాస్తులో తప్పులుంటే ఫోన్ చేయండి……. దరఖాస్తుల్లో తప్పులుంటే ఫోన్ చేయండి.. సీఎం రేవంత్ ఆదేశంప్రజా పాలన దరఖాస్తుల్లో తప్పులున్న దరఖాస్తులను పక్కన పెట్టొదు.. వారికి ఫోన్ చేసి సరైన వివరాలు సేకరించి డేటా ఎంట్రీ చేయాలని అధికారులకు…

Other Story

You cannot copy content of this page