కబ్జాదారులకు నేతలు అండగా ఉండటం దురదృష్టకరం: వెంకయ్యనాయుడు

కాకినాడ: ప్రస్తుతం భూముల ఆక్రమణలు, కబ్జాలు పెరిగిపోయాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కబ్జాదారులకు నేతలు అండగా ఉండటం దురదృష్టకరమన్నారు.. కాకినాడలో నిర్వహించిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేశా.. పెదవి…

రిటైర్డ్ ఆఫీసర్ల తొలగింపుపై సర్కారు కసరత్తు

Trinethram News : February 29, 2024 రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారులను తొలగించే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అన్ని శాఖల్లో మొత్తం 1,050 మంది ఉండగా.. వీరిలో నిజాయితీ పరులు, అవినీతి ఆరోపణలు…

గల్లా జయదేవ్ రాజకీయాలే వద్దని విరమించుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో చూడండి: చంద్రబాబు

నెల్లూరులో రా కదలిరా సభహాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకోవడాన్ని ప్రస్తావించిన వైనం ప్రజలే జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని స్పష్టీకరణ మూడు రెక్కలు విరిచి మొండి ఫ్యాను చేతిలో పెడతారని వ్యాఖ్యలు

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం.. మహేందర్ రెడ్డి నియామకాన్ని ఆమోదించిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.

Other Story

You cannot copy content of this page