నగర ప్రజలందరి చూపూ అయోధ్యవైపే

Trinethram News : హైదరాబాద్‌ నగర ప్రజలందరి చూపూ అయోధ్యవైపే. కానీ ఎలా వెళ్లాలనేదే ఇప్పుడు అందరి ప్రశ్న. రామ మందిరం దర్శనానికి అనుమతించడంతో నగరం నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివెళ్లే అవకాశాలున్నాయి. ఇలా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నగరం…

అయోధ్య రామ్ కొత్త పేరు

“అయోధ్య రామ్ కొత్త పేరు : అయోధ్యలో కొలువైన జగదభిరాముడికి కొత్త పేరు నిర్ణయించారు అర్చకులు. ఐదేళ్ల బాలుడి రూపంలో కనిపిస్తున్న రఘునందుడికి నామకరణం చేశారు. ఏమని పిలవాలని నిర్ణయించారంటే? “Aఅయోధ్య రామ్ కొత్త పేరు : ఉత్తర్​ప్రదేశ్ అయోధ్య ధామ్​లో…

అయోధ్య రామయ్య కోసం ఒక్కటైన హిందువులు,, ఒకటే మాట జై శ్రీ రామ్,,

విరంతా,, బ్రాహ్మనులు కారు,, విరంతా క్షేత్రియులు కారు,, విరంతా వైషూలు కారు,, విరంతా శూద్రులు కారు,, కులం పేరు చెప్పి, కులాల వారీగా విడకోట్టబడిన హిoదువులు,, అయోధ్య రామయ్య కోసం ఒక్కటైన హిందువులు,, ఒకటే మాట జై శ్రీ రామ్,,

అయోధ్య రామాలయానికి పోటెత్తిన భక్తజనం

అయోధ్య రామాలయానికి పోటెత్తిన భక్తజనం బాలరాముడి దర్శనం కోసం బారులుతీరిన భక్తులు రెండు స్లాట్‌లలో భక్తులకు బాలరాముడి దర్శనం ఉ.7 గంటల నుంచి ఉ.11:30 గంటల వరకు.. మ.2గంటల నుంచి రాత్రి 7 గంటలకు బాలరాముడి దర్శనం

అయోధ్యలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి

అయోధ్యలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి.. ఉదయాన్నే రామయ్య దర్శనం కోసం పెరిగిపోయిన భక్తుల రద్దీ… నేటి నుంచి సామాన్య భక్తులకు బాలరాముడి దర్శనం.. బాలరాముడి దర్శనానికి సమయం ఖరారు.. ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు దర్శనం.. మధ్యాహ్నం…

రేపటి నుంచి ప్రజలందరికీ అయోధ్య శ్రీరాముల వారి దర్శన భాగ్యం

రేపటి నుంచి ప్రజలందరికీ అయోధ్య శ్రీరాముల వారి దర్శన భాగ్యం భక్తులు అయోధ్య బాల రాముల వారిని రేపటి నుంచి దర్శించుకోవచ్చు. దర్శన వేళలు : ఉదయం 7 గంటల నుంచి 11.30 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి…

షర్మిల కి కౌంటర్ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి

షర్మిల కి కౌంటర్ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి షర్మిల కాదు.. ఎవరొచ్చినా మా ప్రభుత్వాన్నిఇరకాటంలో పెట్టలేరు పక్కరాష్ట్రం నుంచి వచ్చి అభివృద్ధి జరగలేదని చెప్పడానికి వాళ్లు ఎవరు? రమ్మనండి ఛాలెంజ్ చేస్తున్నా..మాతో వస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపిస్తాం తెలంగాణలో రాజకీయాలు…

అయోధ్య ఆలయం ఎదుట పవన్ కల్యాణ్ సెల్ఫీ

అయోధ్య ఆలయం ఎదుట పవన్ కల్యాణ్ సెల్ఫీ దేశవ్యాప్తంగా ప్రముఖులకు ఆహ్వానాలు హాజరైన పవన్ కల్యాణ్ రామ కార్యం అంటే ప్రజా కార్యం అంటూ ట్వీట్

రాముడికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ఛత్రం సమర్పించిన మోదీ.. పూజ ప్రారంభం

రాముడికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ఛత్రం సమర్పించిన మోదీ.. పూజ ప్రారంభం.. అయోధ్య ఆలయానికి చేరుకున్న మోదీ పూజలో కూర్చున్న ప్రధాని, ఆరెస్సెస్ చీఫ్ భగవత్

Other Story

You cannot copy content of this page