Theme Parks : నగరంలోని పార్కులు థీమ్స్ పార్క్ లు అభివృద్ధి చేయాలి

నగరంలోని పార్కులు థీమ్స్ పార్క్ లు అభివృద్ధి చేయాలి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం నగరం పర్యటన ఆకర్షణ లో పార్కులు కీలకం కావాలి పిల్లలకి విజ్ఞానం ఆనందం కలిగించే విధంగా పార్కుల అభివృద్ధి చేపట్టాలి కడియం నర్సరీ ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాలు…

Pushkar : పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రికి ‘వరం’

పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రికి ‘వరం’ Trinethram News : రాజమండ్రి ఏపీలో 2027లో జరిగే గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం రూ.271.43 కోట్లు కేటాయించింది. 2071-72 ఏడాదికి ఈ స్టేషన్ నుంచి గంటకు 9,533 మంది…

Drone Cameras in Srisailam : శ్రీశైలంలో డ్రోన్ కెమెరాల కలకలం

శ్రీశైలంలో డ్రోన్ కెమెరాల కలకలం Trinethram News : శ్రీశైలం : Nov 10, 2024, ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీశైలంలో మళ్లీ డ్రోన్ కెమెరాలు దర్శనమిచ్చాయి. శ్రీశైలంలోని పుష్కరిణి వద్ద డ్రోన్ కెమెరాలు ఆకాశంలో ఎగురుతుండగా భక్తులు గమనించడంతో డ్రోన్ ఆపరేటర్లు…

ఏపీలో జరగబోయే గోదావరి పుష్కరాలకు కేంద్రం రూ.100 కోట్లు విడుదల

Trinethram News : Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గోదావరి నది పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు నిధులు విడుదల చేసింది. తూర్పుగోదావరి జిల్లాకు గోదావరి పుష్కరాలు నిర్వహించడం కోసం రూ.100 కోట్లనిధులు…

పసుపు రైతుల పంట పండింది.. పుష్కరకాలం తర్వాత భారీ ధర

Trinethram News : క్వింటాలుకు ఏకంగా రూ. 18,299 పలికిన ధరవారం క్రితంతో పోలిస్తే రూ. 3 వేలకు పైగా అధికం12 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారిసాగు తగ్గడంతో డిమాండ్ పసుపు రైతుల పంట పండింది. గత ఆరేళ్లుగా నేల చూపులు…

Other Story

You cannot copy content of this page