ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చారిత్రాత్మక దినం: చంద్రబాబు

ఏపీలో పోలింగ్ సరళి పట్ల చంద్రబాబు సంతోషం ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన టీడీపీ అధినేత ప్రజల సంకల్పం, ఉత్సాహం స్ఫూర్తిదాయకమని వెల్లడి రాత్రి వరకు పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోందంటూ ట్వీట్

సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేశాం

Trinethram News : అమరావతి: ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైంది.. కొన్ని చోట్ల ఘర్షణలు జరిగినా కట్టడి చేశాం.. పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరిగాయి.. పల్నాడులో ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారు.. ఈవీఎంలోని…

ఏపీ, తెలంగాణలో పుంజుకున్న పోలింగ్ శాతం.. పోటెత్తిన మహిళా ఓటర్లు

Trinethram News : ఏపీ, తెలంగాణల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో చెదురుమొదలు ఘటనలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ సాధారణంగా జరుగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ మళ్లీ వాటిని తిరిగి సరిచేశారు టెక్నికల్ సిబ్బంది. ఉదయం నుంచే…

భార్యతో కలిసి వచ్చి ఓటు వేసిన పవన్ కల్యాణ్

Trinethram News : మంగళగిరిలో ఓటేసిన జనసేనాని భార్యతో కలిసి వచ్చి ఓటు వేసిన పవన్ కల్యాణ్ పవన్ రాకతో పోలింగ్ బూత్ వద్ద తోపులాట జనాలను కంట్రోల్ చేయడానికి సిబ్బంది అవస్థలు…

ఆర్టీసీ కాలనీ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర

హిందూపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న బాలకృష్ణ దంపతులు ఆర్టీసీ కాలనీ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర

పల్నాడు జిల్లా నరసరావుపేట టిడిపి పార్లమెంట్ అభ్యర్థి లావు కృష్ణదేవరాలపై దాడి

Trinethram News : నరసరావుపేట మండలం దొండపాడు గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు… పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు పై దాడి చేసి 3 కార్లను ధ్వంసం…

ఇప్పటి వరకు తెలంగాణలో 9.51 పోలింగ్ శాతం నమోదు

Trinethram News : ఆదిలాబాద్ 13.22 శాతంభువనగిరి 10.54 శాతంచేవెళ్ల 8.29 శాతంహైదరాబాద్ 5.06 శాతంకరీంనగర్10.23 శాతంఖమ్మం 12.24 శాతంమహబూబాబాద్ 11.94 శాతంమహబూబ్ నగర్ 10.33 శాతంమల్కాజిగిరి 6.20 శాతంమెదక్ 10.99 శాతంనాగర్ కర్నూల్ 9.81 శాతంనల్లగొండ 12.80 శాతంనిజామాబాద్ 10.91…

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 15 శాతం మేర పోలింగ్ నమోదు

Trinethram News : అత్యధికంగా గాజువాక నియోజకవర్గంలో 19.1 శాతం పోలింగ్.. అత్యల్పంగా యర్రగొండపాలెంలో కేవలం 5.2 శాతం మేర పోలింగ్ నమోదు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న గురజాల, మాచర్ల, పుంగనూరుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటింగ్. గురజాలలో 9.5 శాతం..…

గుడ్డు కూర.. టమాటా పప్పు! పోలింగ్ సిబ్బందికి పౌష్టికాహార భోజనం

12, 13 తేదీల్లో ఫాలో కావాల్సిన మెనూను పంచాయతీలు, మున్సిపాలిటీలకు పంపిన ఈసీ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రికి భోజనం అందించాలని ఆదేశం ఎండల నేపథ్యంలో మధ్యలో మజ్జిగ లేదా నిమ్మరసం ఇవ్వాలని సూచన

నేడు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది

Trinethram News : May 12, 2024, పోలింగ్ విధుల్లో ఉండే సిబ్బంది ఇవాళ సాయంత్రం తమకు కేటాయించిన ప్రాంతాలకు ఈవీఎంలతో వెళ్లనున్నారు. పోలింగ్‌కు 90 నిముషాల ముందు మాక్‌పోల్ నిర్వహిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.…

Other Story

<p>You cannot copy content of this page</p>