CM Chandrababu Naidu : జీడి నెల్లూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తా – సీఎం చంద్రబాబు నాయుడు

పెనుమూరులో త్రినేత్రం న్యూస్. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు మండలం ఎస్సీ కాలనీలో సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పేన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం పలువురు వారి వారి విన్నపాలను అర్జీల రూపంలో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొ ని…

MLA Gali Bhanu Prakash : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్

నగరి త్రినేత్రం న్యూస్. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన పింఛన్ లను ఒకటో తారీఖు లబ్ధిదారులు ఇంటి వద్దే అందజేయడం జరుగుతున్నది.రు. 4 వేల రూపాయలు తీసుకుంటున్న అవ్వ -తాత ల కళ్ళల్లో ఆనందం కనబడుతోంది.. దివ్యాంగుల…

NTR Bharosa Pension : ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్ స్కీం పంపిణీ

నగరి త్రినేత్రం న్యూస్. ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్ స్కీం ను నారా చంద్రబాబు నాయుడు నాయకత్వములో నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆధ్వర్యంలో గుండ్రాజుకుప్పo పంచాయతీ లొ ఉన్న కూటమి ప్రభుత్వ కార్య కర్తలు D.…

NTR Bharosa : ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణి

తేదీ : 01/03/2025. నెల్లూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండల కేంద్రంలో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ జనసేన నాయకులు, మరియు చిన్నా జనసేన, రెవెన్యూ సిబ్బంది అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో…

Pension : ఫిబ్రవరి 1 వ తేదీన సజావుగా పెన్షన్ పంపిణీ

ఫిబ్రవరి 1 వ తేదీన సజావుగా పెన్షన్ పంపిణీ ఉదయం 11 గంటలకు 85 శాతం పూర్తి, 2,36,331 మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద రూ.102 కోట్ల 14 లక్షల 40 వేలు మేర పంపిణి, Trinethram News :…

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ. కార్యక్రమం

శనివారం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ. కార్యక్రమం Trinethram News : డిసెంబర్ ఒకటవ తేదీ పింఛన్లను నవంబర్ 30వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకే మన సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి పింఛన్దారులకు నగదు చెల్లింపు చేసినారు ఈ కార్యక్రమంలో…

Other Story

You cannot copy content of this page