Killed Wife : అక్రమ సంబంధం గురించి నిలదీసినందుకు భార్యను కిరాతకంగా చంపిన భర్త

తేదీ : 06/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ సమీపంలో ఉన్నటువంటి గుణదలలో మరో దారుణం చోటు చేసుకోవడం జరిగింది. శిరీష అనే వివాహిత అనుమానస్పదంగా మృతి చెందింది. కుటుంబ సభ్యుల…

Kondapalli Srinivas : అమరావతిలో ఐకానిక్ టవర్ నిర్మాణం కోసం కమిటీ

అమరావతి : ఏపీలో అమరావతిలో NRT సొసైటీ ఐకాన్ టవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధ్యక్షుడిగా ఉండే ఈ కమిటీలో 9 మంది అధికారులు సభ్యులుగా ఉండనున్నారు. ఈ ప్రాజెక్టు…

న్యాయస్థానం పేర్కొనటం బాధాకరం

తేదీ : 21/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సంక్షేమ పథకాల వల్ల వ్యవసాయ కార్మికులు సోమరిపోతులుగా మారిపోతున్నారని అత్యుత్తమ న్యాయస్థానం పేర్కొనటం బాధాకరమని జిల్లా కేంద్రమైన విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఉభయ వ్యవసాయ కార్మిక…

Krishnaveni : నటి, నిర్మాత కృష్ణవేణి ఇక లేరు

Trinethram News : ఈరోజు ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 101 సంవత్సరాలు . ఎన్టీఆర్ ని మనదేశం సినిమాలో సినిమా రంగానికి పరిచయం చేశారు. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Janasena Meeting : జనసేన విస్తృతస్థాయి సమావేశం విజయవంతం చేయండి

తేదీ : 15/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పాలకొల్లు జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ సేవా సమితి కాలవ. వెంకటేశ్వరరావు ప్రకటన విడుదల చేస్తూ, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని.ఉదయభాను ఆధ్వర్యంలో కార్యకర్తల…

Metro Rail : విజయవాడ మెట్రో రైలు కల సాకారానికి పడిన తొలి అడుగు

విజయవాడ మెట్రో రైలు కల సాకారానికి పడిన తొలి అడుగు గన్నవరం, పెనమలూరు నుంచి రెండు కారిడార్లుగా మెట్రో నిర్మాణం 91 ఎకరాలు అవసరమంటూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు ఏపీఎంఆర్‌సీ ప్రతిపాదనల అందజేత విజయవాడలోని పీఎన్‌బీఎస్ వద్ద ఈ రెండు కారిడార్లు…

పెనుమూరులో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి

పెనుమూరులో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి త్రినేత్రం న్యూస్. పెనుమూరు పెనుమూరు ఇంచార్జ్. జీడి నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం తెలుగుదేశం మండల అధ్యక్షుడు పెద్దినేని రుద్రయ్య నాయుడు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం వ్యవస్థాపకులు తెలుగు ప్రజల జీవనాడి అయిన…

ఖనిలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

ఖనిలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు. పండ్లు పంపిణీ చేసిన తెలుగు తమ్ముళ్లు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, నటసామ్రాట్ బడుగు వర్గాల ఆశాజ్యోతి, ప్రజలవద్దకు పరి పాలనను నిజంచేసి…

తండ్రికి నివాళులు అర్పించిన తనయురాలు

తేదీ : 18 /01/ 2025.తండ్రికి నివాళులు అర్పించిన తనయురాలు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరిపడమర ఉన్న ఎన్టీఆర్ సర్కిల్లో విగ్రహానికి పూలమాల వేసి జోహార్ ఎన్టీఆర్…

తెలుగుదేశం పార్టి వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన, యం.వి.వి

తెలుగుదేశం పార్టి వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన, యం.వి.వి ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, జిల్లా ఇంచార్జ్ : అల్లూరి జిల్లా, పాడేరు నియోజకవర్గం, కొయ్యూరు మండలం, రాజేంద్రపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జి సి‌…

Other Story

You cannot copy content of this page