జూన్ 2 నుంచి మోత మోగనున్న టోల్ గేట్ ఛార్జీలు

Toll gate charges to be raised from June 2 జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్‌ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ 2 నుంచి పెరగను న్నాయి. ఏటా ఏప్రిల్ 2న ఈ ఛార్జీల ను పెంచుతారు. అయితే…

“వన్ వహికల్.. వన్ ఫాస్టాగ్” రూల్ అమల్లోకి వచ్చేసింది

ప్రస్తుతం 8 కోట్ల మంది ఫాస్టాగ్ వినియోగదారులు ఉన్నారు ఏప్రిల్ 1 నుంచి వన్ వెహికల్.. వన్ ఫాస్టాగ్ విధానం దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. దీనితో ఒక ఫాస్టాగ్ ను పలు వాహనాలకు వాడటం లేదా ఒక వాహనానికి పలు…

ఫాస్టాగ్‌కు కేవైసీ.. జనవరి 31 డెడ్‌లైన్‌

కేవైసీ (KYC) పూర్తిచేయని ఫాస్టాగ్‌లు జనవరి 31, 2024 తర్వాత డీయాక్టివేట్‌ లేదా బ్లాక్‌ అవుతాయని ఎన్‌హెచ్‌ఏఐ ప్రకటించింది. ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫాస్టాగ్‌ల (FASTag) ద్వారా టోల్‌ వసూళ్లను మరింత క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తోన్న కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. కేవైసీ…

Other Story

You cannot copy content of this page