Supreme Court : అనర్హుల రేషన్ కార్డులు రద్దు చేయండి

Trinethram News : న్యూ ఢిల్లీ :దేశంలోని చాలా రాష్ట్రాల్లో రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పేదలు అనుభవించాల్సిన ఫలాలు ధనికులు అనుభవిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. వెంటనే అనర్హుల రేషన్ కార్డులను రద్దు చేయాలని జస్టిస్ సూర్యకాంత్,…

Bank Close : వరుసగా 4 రోజులు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి

ఈనెల 22 (నాలుగో శనివారం) 23 (ఆదివారం) 24, 25 బ్యాంకుల సమ్మె.. Trinethram News : బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)తో జరిగిన చర్చలు. విఫలమవడంతో బ్యాంక్ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చారు. రెండు…

Brutal Murder : నడిరోడ్డుపై పట్టపగలే దారుణ హత్య

Trinethram News : తమిళనాడులోని ఈరోడ్‌లో ఓ వ్యక్తి తన భార్యతో కారులో ప్రయాణిస్తుండగా రెండు కార్లలో వెంబడించి ఒక ముఠా వారి వాహనాన్ని ఢీకొట్టింది. కారు ఆపడంతో అతనిపై కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించాడు. భార్యకు తీవ్రంగా గాయాలు…

Firing : తుపాకుల కాల్పులతో మరోసారి దద్దరిల్లిన దండకారణ్యం

Trinethram News : దండకారణ్యంలో మరో సారి తుపాకి కాల్పులతో దద్దరిల్లింది, ఒకే రోజు బీజాపూర్ జిల్లా కాంకేర్ జిల్లాలో వేరు వేరు జరిగిన ఎన్కౌంటర్ లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఈ ఎదురు కాల్పుల్లో ఓ…

PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం

Trinethram News : 2025-26 ఆర్థిక సంవత్సరానికి..3 వేల 400 కోట్ల రూపాయిల కేటాయింపులతో.. సవరించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్ అమలుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. మహారాష్ట్రలో JNPA…

French Girl Raped : తమిళనాడులో ఫ్రెంచ్‌ యువతిపై అత్యాచారం

Trinethram News : తిరువణ్ణామలైలో ధ్యానం చేయడానికి కొండపైకి వెళ్లిన ఫ్రెంచ్‌ యువతి ఒంటరిగా ఉన్న ఫ్రెంచ్‌ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ టూరిస్ట్‌ గైడ్‌ నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Wife Killed Husband : భర్తను ముక్కలుగా నరికిన భార్య

Trinethram News : Mar 19, 2025, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసింది. మృతదేహాన్ని ముక్కలుగా చేసి, ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి, సిమెంటుతొ పూడ్చింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సౌరభా రాజ్‌పుత్ అనే…

ADR Report : దేశంలో 45 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు, అగ్రస్థానంలో ఏపీ ఎమ్మెల్యేలు

Trinethram News : న్యూఢిల్లీ: దేశంలోని 4,092 మంది ఎమ్మెల్యేలలో 45 శాతం మంది నేతలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. దేశంలోని 28 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 1,861 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్‌…

HKU1 Virus : మళ్లీ కరోనా కలకలం

కోల్‌కతా మహిళకు హెచ్‌కేయూ1 పాజిటివ్‌..!! Trinethram News : కోల్‌కతా: కోల్‌కతాలోని ఓ మహిళ అత్యంత అరుదైన ‘హ్యూమన్‌ కరోనా వైరస్‌’ (హెచ్‌కేయూ1) బారినపడ్డారన్న సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. కోల్‌కతాలో చికిత్స పొందుతున్న ఆమెను ఐసొలేషన్‌ ఉంచినట్టు వైద్యులు తెలిపారు.…

PM Internship Scheme : పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ దరఖాస్తు చివరి తేదీ పొడిగిస్తూ కేంద్రం ప్రకటన

Trinethram News : పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ పొడికిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. మొత్తం 300కు పైగా కంపెనీల్లో లక్షకు పైగా ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను అందించనుంది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు మార్చి…

Other Story

You cannot copy content of this page