HMPV Case in Mumbai : అందరూ ఏడాదిలోపు చిన్నారులే – మహారాష్ట్రలో 3 – భారత్ లో 9కి చేరిన హెచ్‌ఎంపీవీ కేసులు

అందరూ ఏడాదిలోపు చిన్నారులే – మహారాష్ట్రలో 3 – భారత్ లో 9కి చేరిన హెచ్‌ఎంపీవీ కేసులు Mumbai : ముంబైలో ఆరు నెలల శిశువులో హెచ్ఎంపీవీ వైరస్ మొదటి కేసు నమోదైంది. దీంతో మహారాష్ట్రలో మొత్తం హెచ్‌ఎంపీవీ కేసుల సంఖ్య…

Monkey into the Court : జ్ఞానవాసి కేసులో విచారణ…. కోర్టులోకి కోతి

జ్ఞానవాసి కేసులో విచారణ…. కోర్టులోకి కోతి Trinethram News : Varanasi : వారణాసి జిల్లాలో కోర్టులో జ్ఞానవాసి కేసు విచారణ సమయంలో కోర్టు రూంలోకి ఒక కోతి ప్రవేశించిన వీడియో నెట్టింటి వైర్లు అవుతుంది. ఇది రామ మందిరం ముడిపడి…

JP Nadda : HMPV వైరస్ పై కేంద్రం కీలక ప్రకటన

HMPV వైరస్ పై కేంద్రం కీలక ప్రకటన Trinethram News : ఇదేమీ కొత్త వైరస్ కాదు.. 2001లోనే దీన్ని గుర్తించారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంది. ప్రస్తుతం భయపడాల్సిన అవసరమేమీ లేదు ప్రజలు అందరు అప్రమత్తంగా…

HMPV Virus : చాపకింద నీరులాగా హెచ్‌ఎంపీవీ వైరస్ దేశంలో మెల్లగా వ్యాపిస్తోంది

చాపకింద నీరులాగా హెచ్‌ఎంపీవీ వైరస్(HMPV Virus) దేశంలో మెల్లగా వ్యాపిస్తోంది. త్రినేత్రం న్యూస్ ఒకేరోజు ఏకంగా నాలుగు కేసులు నమోదు కావడం దేశ వ్యాప్తంగా కలకలంరేపుతోంది.కర్ణాటక(Karnataka)లో రెండు కేసులు గుజరాత్‌, కోల్‌కతాలో ఒక్కో కేసు నమోదైనట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. బెంగళూరులో 3,…

Maoists : ఛత్తీస్ గడ్ లో పోలీస్ వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు

ఛత్తీస్ గడ్ లో పోలీస్ వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు Trinethram News : ఛత్తీస్గడ్ : ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌లో మావోయిస్టుల ఘాతుకం భద్రతా బలగాల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులుమందుపాతర పేలి 10 మంది జవాన్లు మృతి https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Prashant Kishore : ప్రశాంత్ కిషోర్ బెయిల్ తిరస్కరించారు, జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగుతుంది

ప్రశాంత్ కిషోర్ బెయిల్ తిరస్కరించారు, జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగుతుంది. ప్రశాంత్ కిషోర్ బెయిల్ బాండ్‌పై సంతకం చేయడానికి నిరాకరించడంతో జైలుకు పంపబడ్డాడు, ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) పరీక్షను రద్దు చేయాలని…

టోల్ ట్యాక్సులపై వాహనదారుల మండిపాటు

టోల్ ట్యాక్సులపై వాహనదారుల మండిపాటు Trinethram News : కేంద్రం టోల్ ట్యాక్స్ రూపంలో నడ్డివిరుస్తోందని వాహన దారులు మండిపడుతున్నారు. హైదరాబాద్ , విజయవాడ మధ్య 278 కి.మీ దూరం ఉంటుంది. 4 టోల్ ప్లాజాల్లో కారుకు రూ. 405 చెల్లించాల్సి…

HMPV : భారత్ లో చైనా వైరస్ తొలి కేసు నమోదు!

భారత్ లో చైనా వైరస్ తొలి కేసు నమోదు! Trinethram News : చైనాలో వేగంగా వ్యాపిస్తున్న HMPV భారత్నూ చేరినట్లు తెలుస్తోంది. బెంగళూరులో ఓ 8 నెలల చిన్నారి అస్వస్థతకు గురికాగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి ల్యాబ్…

Journalist was Killed : జర్నలిస్ట్‌ను చంపేసి సెప్టిక్ ట్యాంక్‌లో పడేశారు!

జర్నలిస్ట్‌ను చంపేసి సెప్టిక్ ట్యాంక్‌లో పడేశారు! Trinethram News : ఛత్తీస్‌గఢ్‌ : Jan 04, 2025, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ లో దారుణ ఘటన జరిగింది. కాంట్రాక్టర్ అవినీతిని బయటపెట్టినందుకు జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్‌ను కొందరు దారుణంగా చంపేశారు. కాంట్రాక్టర్ సురేష్…

లోయలో పడిన ఆర్మీ వాహనం.. నలుగురు సైనికులు మృతి

లోయలో పడిన ఆర్మీ వాహనం.. నలుగురు సైనికులు మృతి Trinethram News : జమ్ము కశ్మీర్‌ : Jan 04, 2025, జమ్ము కశ్మీర్‌లోని బందిపూర్‌ జిల్లాలో శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్మీ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో…

Other Story

You cannot copy content of this page