Congress : ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఎలా ఉందో చూడండి

ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఎలా ఉందో చూడండి. Trinethram News : Delhi : 140 ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర ఉట్టిపడేలా గోడలపై ఫోటోలు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మహనీయుల అహింసా ఉద్యమాలు, త్యాగాలు, పోరాటాలు, దేశభక్తిని ప్రతిబింబిస్తూ…

PM Modi : సముద్రపు పొదిలో అత్యాధునిక యుద్ధనౌకలు

సముద్రపు పొదిలో అత్యాధునిక యుద్ధనౌకలు జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Trinethram News : న్యూ ఢిల్లీ : జనవరి 15ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో భారత్‌ అగ్రగామి కావాలన్న లక్ష్యసాధన దిశగా మరో ముందడుగు పడింది. భారత నావికా…

Congress : ఎఐసిసి నూత‌న భ‌వ‌నాన్ని ప్రారంభించిన‌ ఖ‌ర్గే

ఎఐసిసి నూత‌న భ‌వ‌నాన్ని ప్రారంభించిన‌ ఖ‌ర్గే … Trinethram News : ఢిల్లీ : కొత్త ఢిల్లీలోని కోట్లా రోడ్డులో నూతనంగా నిర్మించిన ఆరు అంతస్థుల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ కాంగ్రెస్…

మహా కుంభమేళాకు వెళ్లి వస్తున్న తెలంగాణ బస్సుకు ప్రమాదం

మహా కుంభమేళాకు వెళ్లి వస్తున్న తెలంగాణ బస్సుకు ప్రమాదం Trinethram News : ఉత్తరప్రదేశ్‌ ఉత్తరప్రదేశ్‌కు విహారయాత్ర లో విషాదం చోటుచేసుకుం ది. నిర్మల్ జిల్లాకు చెందిన యాత్రికులు ఉత్తరప్రదేశ్‌కు విహారయాత్రకు వెళ్లారు. ప్రమాదావశాత్తు వారు ప్రయాణిస్తున్న బస్సు మంటల్లో చిక్కుకొని…

Minister Uttam : కృష్ణానది జలవివాదంపై మంత్రి ఉత్తమ్‌ సమీక్ష

కృష్ణానది జలవివాదంపై మంత్రి ఉత్తమ్‌ సమీక్ష Trinethram News : ఢిల్లీ : ఉన్నతాధికారులు, న్యాయవాదులతో ఉత్తమ్‌ సమావేశం ట్రిబ్యునల్‌కు నివేదించాల్సిన అంశాలు.. తెలంగాణ అభ్యంతరాలపై సమీక్షిస్తున్న మంత్రి ఉత్తమ్ కృష్ణానది జలవివాదంపై రేపు ట్రిబ్యునల్ ముందు విచారణ https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram…

KTR : నేడు కేటీఆర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

నేడు కేటీఆర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ Trinethram News : ఢిల్లీ : ఫార్ములా ఈ-రేసు కేసులో హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సుప్రీంలో SLP వేసిన కేటీఆర్.. తనపై ఏసీబీ కేసును క్వాష్‌ చేయాలని హైకోర్టును కోరిన కేటీఆర్‌.. క్వాష్…

Sankranti Festival : ఢిల్లీలో ఏర్పాటు చేసిన “ సంక్రాంతి పండుగ ”

Trinethram News : Delhi : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన “ సంక్రాంతి పండుగ ” వేడుకలలో మెగా స్టార్ చిరంజీవి తో కలిసి పాల్గొన్న జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ (లోక్ సభ…

దేశంలో 17 HMPV కేసులు

దేశంలో 17 HMPV కేసులు Trinethram News : Jan 13, 2025, భారత దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన HMPV కేసుల సంఖ్య 17కు చేరింది. గుజరాత్‌లో 5, మహారాష్ట్రలో 3, కోల్‌కతాలో 3, కర్ణాటకలో 2, తమిళనాడులో 2, అసోంలో…

Flights Delayed : భోగి మంటల ఎఫెక్ట్… 33 విమానాలు ఆలస్యం

భోగి మంటల ఎఫెక్ట్… 33 విమానాలు ఆలస్యం Trinethram News : చెన్నై నుంచి కొన్ని ఫ్లైట్ సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. భోగి మంటల కారణంగా దట్టమైన పొగమంచు ఏర్పడడంతో.. 33 విమానాల సమయాలను మార్పు చేశారు. ఉదయం చెన్నైకి రావాల్సిన…

Sankranti Effect : సంక్రాంతి ఎఫెక్ట్ .. భారీగా పెరిగిన విమాన ఛార్జీలు!

సంక్రాంతి ఎఫెక్ట్ .. భారీగా పెరిగిన విమాన ఛార్జీలు! Trinethram News : Jan 11, 2025, సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలంతా పెద్ద ఎత్తున సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో రైళ్లు, బస్సులు ఫుల్ రద్దీగా ఉన్నాయి. స్పెషల్ బస్సులు, రైళ్లు…

Other Story

You cannot copy content of this page