Posani : పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ

కోర్టు పెట్టిన కండిషన్స్ ఇవే! పవన్, నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యల కేసు పోసానికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు కేసు గురించి బహిరంగంగా మాట్లాడరాదన్న కోర్టు Trinethram News : సినీ నటుడు పోసాని కృష్ణమురళికి గుంటూరు…

Chandrababu Family : ఈ నెల 20న తిరుమలకు చంద్రబాబు కుటుంబ సభ్యులు

Trinethram News : Andhra Pradesh : ఈ నెల 20న తిరుమలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కుటుంబ సభ్యులు రానున్నారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు విచ్చేసి ఈ నెల 21 శ్రీవారిని వీరు దర్శించుకోనున్నారు. అనంతరం…

New Uniform : ఏపీలో ప్రభుత్వ స్కూళ్లకు కొత్త యూనిఫామ్

వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం (జూన్ 12) నుంచి స్కూల్ యూనిఫామ్లు మారనున్నాయి. కొత్త యూనిఫామ్లకు మంత్రి లోకేశ్ ఆమోదం తెలిపారు. ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు, గుర్తులు లేకుండా ఈ యూనిఫాం రూపొందించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్లో…

Minister Lokesh : బీద రవిచంద్రకు మంత్రి లోకేష్ అభినందనలు

త్రినేత్రం న్యూస్: మార్చ్ 10 :నెల్లూరు జిల్లా: కావలి. శాసనసభ్యుల కోటానుంచి టిడిపి తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన టిడిపి సీనియర్ నేత బీద రవిచంద్ర సోమవారం మర్యాద పూర్వకంగా మంత్రి లోకేష్ ను కలిశారు* ప్రజాసమస్యలను శాసన మండలి దృష్టికి…

Free Electric Bus : ప్రారంభమైన ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలు

తేదీ : 10/03/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మంగళగిరిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలు ప్రారంభం అవడం జరిగింది. మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా పచ్చజెండా ఊపి ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించారు.…

Coalition Government : ఎన్టీఆర్ స్ఫూర్తితో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చంద్రబాబు కృషి మహిళల గౌరవం పెంచేందుకు మంత్రి లోకేష్ చర్యలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 44వ డివిజన్లో ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణ‌ మహిళలకు చీరలు పంపిణీTrinethram News : రాజమహేంద్రవరం :సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు…

Ashok Lay Land Unit : 19వ తేదీన అశోక్ లే ల్యాండ్ యూనిట్ ప్రారంభం

తేదీ : 09/03/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , బాపులపాడు మండలం , మల్లపల్లిలో అశోక్ లే ల్యాండ్ \బాడీ బిల్డింగ్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవానికి సిద్ధమవడం జరిగింది. ఈనెల 19వ తేదీన మంత్రి లోకేష్ చేతుల…

Nara Lokesh : ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల డ్రాపౌట్స్

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : గత ప్రభుత్వం చేతకానితనం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల డ్రాపౌట్స్ జరిగాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జీవో నం.117ను తీసుకొచ్చి పేద విద్యార్థులకు…

Bhargav to High Court : హైకోర్టుకు సజ్జల కుమారుడు భార్గవ్

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం వల్లే తను చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై మాట్లాడినట్లు నేరాంగీకర పత్రంలో పేర్కొన్న పోసాని పోసానితో పాటు నిందితులుగా సజ్జల, ఆయన కుమారుడు భార్గవ్ ను చేర్చనున్న పోలీసులు…

CM Chandrababu : ప్రజాస్వామ్య దేశంలో ఓటే ఆయుధం : సీఎం చంద్రబాబు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం, మంత్రి నారా లోకేష్ Trinethram News : ఉండవల్లి, ఫిబ్రవరి 27 :- ప్రజాస్వామ్య దేశంలో ఓటే అతిపెద్ద ఆయుధం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అభిప్రాయాన్ని తెలపడానికి, ప్రజాస్వామ్యాన్ని చైతన్య…

Other Story

You cannot copy content of this page