International Temple Conference : తిరుపతిలో నేటి నుంచి అంతర్జాతీయ ఆలయ సదస్సు

సీఎం చంద్రబాబు రాక Trinethram News : తిరుపతి : అంతర్జాతీయ దేవాలయాల సదస్సుకు తిరుపతి వేదికగా నిలిచింది. ఆలయ నిర్వహణకు సంబంధించి వినూత్న విధానాలు, ఉత్తమ పద్ధతులను అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం, డిజిటలైజేషన్, ఆలయ ఆధారిత…

MLA Met CM : నారా చంద్రబాబు నాయుడుని కలుసుకున్న కావ్య కృష్ణారెడ్డి

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 15 :నెల్లూరు జిల్లా. కందుకూరులో ముఖ్యమంత్రి ,నారా చంద్రబాబు నాయుడు ,కలిసిన ప్రియతమ శాసనసభ్యులు , కావ్య కృష్ణారెడ్డి కృష్ణారెడ్డినీ చూడగానే నవ్వుతూ ఆప్యాయంగా ఏమి కృష్ణారెడ్డి అని దగ్గర తీసుకుని భుజం మీద చేయి వేసి…

Polavaram : 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలి

2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలి తేదీ : 15/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం పనులు 2027 వ సంవత్సరం జూన్ నాటికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించడం…

Adivasi JAC : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ధన్యవాదాలు – ఆదివాసి జేఏసి

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ధన్యవాదాలు- ఆదివాసి జేఏసి ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( అల్లూరిజిల్లా ) జిల్లా ఇంచార్జ్ : 1/70 భూబదాలయింపు నిషేధ చట్టాన్ని తొలగించే ప్రసక్తే లేదని,ఆదివాసీ చట్టాలను పరిరక్షిస్తామన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి…

CM Chandrababu : పర్యాటక శాఖపై ముఖ్యమంత్రివర్యులు సమీక్ష

తేదీ : 13/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పర్యాటకశాఖ పై ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు స చి వాలయంలో సమీక్ష నిర్వహించడం జరిగింది. పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేల వివిధ ప్రణాళికలపై…

Budget : తల్లికి వందనం బడ్జెట్లో నిధులు

తల్లికి వందనం బడ్జెట్లో నిధులుతేదీ : 12/02/2025. అమరావతి జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈనెల 28వ తారీఖున అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనలు కూర్పుపై మంత్రులు ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు సమీక్షించడం జరిగింది. తల్లికి వందనం, అన్నదాత…

Beda Mastan Rao : పార్లమెంటు సభ్యులు , బీద మస్తాన్ రావు సంప్రదింపుల సభ్యునిగా భారత ప్రభుత్వం నామినేట్

పార్లమెంటు సభ్యులు , బీద మస్తాన్ రావు సంప్రదింపుల సభ్యునిగా భారత ప్రభుత్వం నామినేట్ త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 12 :నెల్లూరు జిల్లా. బీద మస్తాన్ రావు యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యునిగా…

Chandrababu : రేపటికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతోంది : చంద్రబాబు

రేపటికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతోంది : చంద్రబాబు Trinethram News : Andhra Pradesh : గడచిన ఐదేళ్ల వైసీపీ పరిపాలనను ప్రజలు అంగీకరించలేదు. మనపై విశ్వాసం ఉంచి భారీ మద్దతు ఇచ్చారు. ప్రతిసారీ ప్రభుత్వం…

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కు లేఖ రాసిన వైయస్ షర్మిల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కు లేఖ రాసిన వైయస్ షర్మిల తేదీ : 10/02/2025. అమరావతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిసిసి చీప్ వైయస్ .షర్మిల ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు కి లేఖ…

ప్రభుత్వం ప్రకటించిన ఇళ్లస్థలాల ప్రక్రియను వెంటనే చేపట్టాలని

ప్రభుత్వం ప్రకటించిన ఇళ్లస్థలాల ప్రక్రియను వెంటనే చేపట్టాలని- సీపీఐ ప్రదర్శన-ధర్నా నెల రోజుల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే ఆందోళన ఉధృతం, సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు రాజమండ్రి పిబ్రవరి 10 : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇల్లు లేని పేదవారికి…

Other Story

You cannot copy content of this page