CM Chandrababu : జీడి నెల్లూరులో పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు శనివారం పర్యటించనున్నారు. జీడి నెల్లూరులో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం ఆయన రామానాయుడుపల్లిలో ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత గ్రామస్థులతో ప్రజావేదిక కార్యక్రమం…

MLA Gali Bhanu Prakash : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్

నగరి త్రినేత్రం న్యూస్. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన పింఛన్ లను ఒకటో తారీఖు లబ్ధిదారులు ఇంటి వద్దే అందజేయడం జరుగుతున్నది.రు. 4 వేల రూపాయలు తీసుకుంటున్న అవ్వ -తాత ల కళ్ళల్లో ఆనందం కనబడుతోంది.. దివ్యాంగుల…

NTR Bharosa Pension : ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్ స్కీం పంపిణీ

నగరి త్రినేత్రం న్యూస్. ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్ స్కీం ను నారా చంద్రబాబు నాయుడు నాయకత్వములో నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆధ్వర్యంలో గుండ్రాజుకుప్పo పంచాయతీ లొ ఉన్న కూటమి ప్రభుత్వ కార్య కర్తలు D.…

AP Budget : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్. కేటాయింపు

తేదీ : 28/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసెంబ్లీలో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పయ్యావుల కేశవ్ ఉప ముఖ్యమంత్రివర్యులు కె. పవన్ కళ్యాణ్ సమక్షంలో బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. బాల సంజీవని ప్లస్ కోసం…

CM Chandrababu : 4 గ్రామాల్లో పీ4 పైలెట్ ప్రాజెక్టు ఉగాదికి శ్రీకారం : ఏపీ సీఎం చంద్రబాబు

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పీ4 కార్యక్రమాన్ని ఉగాది నుంచి శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత అంశాలపై నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.…

Rupees 3000 : రూపాయలు మూడు వేలు త్వరలోనే

తేదీ : 25/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కూటమి ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యమని ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వెల్లడించడం జరిగింది. రూపాయలు 6.50 లక్షల కోట్ల పెట్టుబడులకు M…

Cabinet Meeting : ఈ 20న జరగాల్సిన ఏపి కేబినెట్ భేటీ వాయిదా?

ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరు? Trinethram News : సీఎం చంద్రబాబు సారథ్యంలో సమావేశం కానున్న కేబినెట్ భేటీ వాయిదా పడే అవకాశముందని తెలుస్తోంది. గురువారం పిబ్రవరి 20వ తేదీ ఉదయం 11.00 గంటలకు అమరావతిలో సీఎం చంద్రబాబు…

Rammohan Naidu : ఏపీకి కేటాయింపులు పెరిగాయి

తేదీ : 18/02/2025.. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కృషితోనే బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు పెరిగాయని , కేంద్ర మంత్రి రామ్మోహన్ అనడం జరిగింది. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో…

CM Chandrababu : మహిళల మృతి పై ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు విచారం

తేదీ : 17/02/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుంటూరు జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ పనుల నిమిత్తం ఆటోలో వెళ్తుండగా బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు అరుణకుమారి,…

International Temple Conference : తిరుపతిలో నేటి నుంచి అంతర్జాతీయ ఆలయ సదస్సు

సీఎం చంద్రబాబు రాక Trinethram News : తిరుపతి : అంతర్జాతీయ దేవాలయాల సదస్సుకు తిరుపతి వేదికగా నిలిచింది. ఆలయ నిర్వహణకు సంబంధించి వినూత్న విధానాలు, ఉత్తమ పద్ధతులను అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం, డిజిటలైజేషన్, ఆలయ ఆధారిత…

Other Story

You cannot copy content of this page