Rain : తెలంగాణలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు

Varuna is showing his glory in Telangana Trinethram News : తెలంగాణ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు రాష్ట్రంలోని…

Daulat Tea Stall : దౌలత్ టీ స్టాల్ నందు టీ తాగిన – మల్లు రవి

Drank tea at Daulat tea stall – Mallu Ravi Trinethram News : గద్వాల పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ దగ్గర గల దౌలత్ టీ స్టాల్ దగ్గర పలు కార్యక్రమాలకు వెళ్తున దారిలో జెడ్పి చైర్ పర్సన్,కాంగ్రెస్ పార్టీ…

ఇప్పటి వరకు తెలంగాణలో 9.51 పోలింగ్ శాతం నమోదు

Trinethram News : ఆదిలాబాద్ 13.22 శాతంభువనగిరి 10.54 శాతంచేవెళ్ల 8.29 శాతంహైదరాబాద్ 5.06 శాతంకరీంనగర్10.23 శాతంఖమ్మం 12.24 శాతంమహబూబాబాద్ 11.94 శాతంమహబూబ్ నగర్ 10.33 శాతంమల్కాజిగిరి 6.20 శాతంమెదక్ 10.99 శాతంనాగర్ కర్నూల్ 9.81 శాతంనల్లగొండ 12.80 శాతంనిజామాబాద్ 10.91…

బీఆర్ఎస్ ను వీడిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు

Trinethram News : Mar 17, 2024, బీఆర్ఎస్ ను వీడిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీలుతెలంగాణలో 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన ఐదుగురు ఎంపీలు ఆ పార్టీని వీడారు. తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్…

బీజేపీలోకి ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు

కేసీఆర్ కు బిగ్ షాక్ బీజేపీలోకి ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారుతున్న నాగ‌ర్ క‌ర్నూల్ ఎంపీ రాములు, జ‌హీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఇప్ప‌టికే పార్టీకి అంటీముట్ట‌న‌ట్లుగా ఉంటున్న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఇటీవ‌లే కాంగ్రెస్ లో చేరిన…

సొంత డబ్బులతో స్కూల్ కట్టించిన మాజీ ఎమ్మెల్యే

రూ. 2 కోట్ల 50 లక్షలతో నిర్మించిన ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండలంలోని సిర్శావాడ గ్రామంలో ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.2 కోట్ల 50 లక్షలతో…

నల్లమల అడవిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని నల్లమల అడవిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మల్లెలతీర్థం ప్రాంతం దాటి గుండాల వైపు మంటలు వ్యాపిస్తున్నాయి. దాదాపు వంద ఎకరాలలో అగ్నికీలలు చుట్టుముట్టాయి. మంటలు ఆర్పడానికి అగ్నిమాపక, అటవీశాఖ సిబ్బంది శ్రమిస్తున్నారు. మంటలను అదుపులోకి…

అడవిలో రేగిన కార్చిచ్చు

Trinethram News : నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల అడవిలో కార్చిచ్చు రేగింది. దీంతో దోమలపెంట, కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్లపెంట ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. మంటలార్పేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 50హెక్టార్ల విస్తీర్ణంలో అడవి దగ్ధమైనట్లు అధికారులు అంచనా…

బిఅర్ఎస్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు

బిఅర్ఎస్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు ★అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు తెలంగాణ భవన్ :- తెలంగాణ భవన్ వేదికగాబిఅర్ఎస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక…

చెత్త కుప్పలో శిశువు

చెత్త కుప్పలో శిశువు Trinethram News : నాగ‌ర్‌క‌ర్నూల్:జనవరి 13నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలోని తెల‌క‌ప‌ల్లి మండ‌లం తాళ్ల‌ప‌ల్లిలో అమాన‌వీయ ఘ‌ట‌న శనివారం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువును గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు చెత్త‌కుప్ప‌లో ప‌డేశారు. శిశువు ఏడుపును గ‌మ‌నించిన స్థానికులు.. త‌క్ష‌ణ‌మే…

Other Story

You cannot copy content of this page