Tiger Population Increasing : నల్లమల అటవీ ప్రాంతంలో పెరుగుతోన్న పులుల సంఖ్య

Trinethram News : ఏపీలో నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జున సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వు (NSTR) ప్రాంతంలో పులుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ అభయారణ్యంలో 2023లో 74 పులులు ఉండగా.. 2024లో వాటి సంఖ్య 76కు చేరిందని అటవీశాఖ అధికారులు…

Other Story

You cannot copy content of this page