ముంబైలో పడవ బోల్తా.. ఒకరు మృతి, ఐదుగురు గల్లంతు

ముంబైలో పడవ బోల్తా.. ఒకరు మృతి, ఐదుగురు గల్లంతు Trinethram News : Mumbai : గేట్ వే ఆఫ్ ఇండియా నుండి ఎలిఫెంటా ద్వీపానికి వెళ్తుండగా పడవ బోల్తా ఒకరు మృతి, ఐదుగురు గల్లంతు.. 50 మంది ప్రయాణికులను రక్షించిన…

RBI : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపులు

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపులు ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయాన్ని పేల్చివేస్తామంటూ ఆగంతుకులు బెదిరించారు. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్‌కు బెదిరింపు మెయిల్ చేశారు. రష్యన్ భాషలో ఈ మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.…

CM Chandrababu : నేడు ముంబయికి ఏపీ సీఎం చంద్రబాబు

నేడు ముంబయికి ఏపీ సీఎం చంద్రబాబు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్న ఏపీ సీఎం రాత్రికి నేరుగా ముంబయి నుంచి విశాఖకు చంద్రబాబురాత్రి విశాఖలో చంద్రబాబు బస రేపు డీప్ టెక్నాలజీ సమ్మిట్ 2024కు ముఖ్య అతిధిగా చంద్రబాబు…

Devendra Fadnavis is CM : మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్

మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ Trinethram News : మహారాష్ట్ర : బీజేపీ కోర్ గ్రూప్ సమావేశంలో నిర్ణయం మధ్యాహ్నం గవర్నర్‌ను కలవనున్న మహాయుతి నేతలు రేపు ముంబై ఆజాద్ మైదాన్లో ప్రమాణస్వీకారం ఫడ్నవీస్‌తో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు…

Sunil Paul is Missing : ప్రముఖ హాస్యనటుడు సునీల్ పాల్ మిస్సింగ్!

ప్రముఖ హాస్యనటుడు సునీల్ పాల్ మిస్సింగ్! Trinethram News : Mumbai : Dec 04, 2024, ప్రముఖ బాలీవుడ్ హాస్యనటుడు సునీల్ పాల్ అదృశ్యమైనట్లు ఆయన భార్య ముంబైలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఓ షోకు హాజరైన అనంతరం…

Flights : నేటి నుంచి ముంబైకి 2 విమాన సర్వీసులు

నేటి నుంచి ముంబైకి 2 విమాన సర్వీసులు Trinethram News : Andhra Pradesh : ఏపీలో రాజమండ్రి, తిరుపతి నుంచి ముంబైకి కొత్తగా రెండు ఇండిగో విమాన సర్వీసులు నేడు ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజూ సా.4.50కి ముంబై లో…

వరల్డ్ వైడ్‌గా 12 వేల థియేటర్స్‌లో రిలీజ్ కానున్న పుష్ప-2

వరల్డ్ వైడ్‌గా 12 వేల థియేటర్స్‌లో రిలీజ్ కానున్న పుష్ప-2 Trinethram News : Nov 29, 2024, పుష్ప-2 ప్యాన్ ఇండియా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం శుక్రవారం ముంబైలో నిర్వహించింది. ఈ ప్రెస్‌మీట్‌లో నిర్మాత యలమంచిలి రవి మాట్లాడుతూ.. “పుష్ప-2…

స్టేజ్‌పై రష్మికతో కలిసి డాన్స్ చేసిన అల్లు అర్జున్

స్టేజ్‌పై రష్మికతో కలిసి డాన్స్ చేసిన అల్లు అర్జున్ Trinethram News : Nov 29, 2024, పుష్ప-2 ప్రీ రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం శుక్రవారం ముంబైలో ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరోయిన్ రష్మికతో కలిసి ఐకాన్ స్టార్…

ప్రధాని మోదీని బెదిరిస్తూ ఫోన్‌ కాల్‌

ప్రధాని మోదీని బెదిరిస్తూ ఫోన్‌ కాల్‌..! ముంబయి: ఈ మధ్య ప్రముఖులపై బెదిరింపులకు పాల్పడుతూ ముంబయి ట్రాఫిక్‌ పోలీసులకు వరుస ఫోన్‌ కాల్స్‌ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా గురువారం మరో కాల్‌ వచ్చింది.. ఈసారి ఏకంగా ప్రధాని మోదీ…

26/11 Mumbai : 26/11 ముంబై మారణహోమానికి 16 ఏళ్లు

26/11 ముంబై మారణహోమానికి 16 ఏళ్లు Trinethram News : Mumbai : Nov 26, 2024, నవంబర్ 26, 2008 (26/11).. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉగ్రదాడి జరిగింది ఈరోజే. ఈ మారణహోమానికి నేటికి 16 ఏళ్లు. నాటి…

Other Story

You cannot copy content of this page