T20 : నేడు భారత్- ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20
నేడు భారత్- ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 Trinethram News : Jan 22, 2025, భారత్- ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. తొలి టీ20 కోల్కతా వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం…
నేడు భారత్- ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 Trinethram News : Jan 22, 2025, భారత్- ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. తొలి టీ20 కోల్కతా వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం…
సైఫ్ అలీఖాన్పై దాడి కేసు నిందితుడు అరెస్ట్ Trinethram News : నిందితుడు ఆకాశ్ కనోజియాగా గుర్తింపు నిందితుడిని ఛత్తీస్గఢ్ దుర్గ్లో జ్ఞానేశ్వర్ ఎక్స్ప్రెస్లో అరెస్టు చేసిన రైల్వే పోలీసులు నిందితుడి కోసం ముంబై నుండి ఛత్తీస్గఢ్ బయల్దేరిన పోలీసులు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…
సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ట్విస్ట్ Trinethram News : Mumbai : సైఫ్ అలీ ఖాన్పై దాడి చేసిన వ్యక్తిని ఇంకా అరెస్ట్ చేయలేదని తెలిపిన ముంబై పోలీసులు ఉదయం అదుపులోకి తీసుకున్న అనుమానితుడిని విచారించాక.. ఈ దాడితో…
సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని పట్టుకున్న పోలీసులు Trinethram News : Mumbai : బాంద్రా పోలీస్ స్టేషన్లో నిందితున్ని ప్రశ్నిస్తున్న ముంబై పోలీసులు నిండుతుడి కోసం 10 బృందాలు ఎర్పాటు చేసి, గాలించిన పోలీసులు… https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…
గుండెపోటుతో యంగ్ హీరో మృతి! Trinethram News : ప్రముఖ భోజ్పురి నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు సుదీప్ పాండే గుండెపోటుతో కన్నుమూ శారు. ముంబైలో ఓ సినిమా షూటింగ్లో ఉండగానే అతను గుండెపోటుతో కుప్పకూలాడు. సుదీప్ కేవలం నటుడే కాదు.…
అందరూ ఏడాదిలోపు చిన్నారులే – మహారాష్ట్రలో 3 – భారత్ లో 9కి చేరిన హెచ్ఎంపీవీ కేసులు Mumbai : ముంబైలో ఆరు నెలల శిశువులో హెచ్ఎంపీవీ వైరస్ మొదటి కేసు నమోదైంది. దీంతో మహారాష్ట్రలో మొత్తం హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య…
భారత్ కు అనుకూలంగా యూఎస్ కోర్టు తీర్పు – త్వరలోకి ఇండియాకి ముంబై దాడుల నిందితుడు ఆగస్టు 2024లో, 26/11 ముంబై దాడుల నిందితుడు తహవ్వూర్ రాణాను భారతదేశం-అమెరికా అప్పగింత ఒప్పందం ప్రకారం భారతదేశానికి పంపడానికి యూఎస్ కోర్టు ఆమోదించింది. 26/11…
భారత మోస్ట్ వాంటెడ్ మరియు UNSC నిషేధించిన లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీ హతమయ్యాడు Trinethram News : ఎర్రకోట దాడి, 26/11 ముంబై దాడులు మరియు అనేక ఇతర సంఘటనలలో అతని పాత్ర ఉంది. అబ్దుల్ రెహ్మాన్…
ముంబైలో పడవ బోల్తా.. ఒకరు మృతి, ఐదుగురు గల్లంతు Trinethram News : Mumbai : గేట్ వే ఆఫ్ ఇండియా నుండి ఎలిఫెంటా ద్వీపానికి వెళ్తుండగా పడవ బోల్తా ఒకరు మృతి, ఐదుగురు గల్లంతు.. 50 మంది ప్రయాణికులను రక్షించిన…
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపులు ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయాన్ని పేల్చివేస్తామంటూ ఆగంతుకులు బెదిరించారు. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్కు బెదిరింపు మెయిల్ చేశారు. రష్యన్ భాషలో ఈ మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.…
You cannot copy content of this page