T20 : నేడు భారత్- ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20

నేడు భారత్- ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 Trinethram News : Jan 22, 2025, భారత్- ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. తొలి టీ20 కోల్‌కతా వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం…

Saif Ali Khan : సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసు నిందితుడు అరెస్ట్‌

సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసు నిందితుడు అరెస్ట్‌ Trinethram News : నిందితుడు ఆకాశ్ కనోజియాగా గుర్తింపు నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌ దుర్గ్‌లో జ్ఞానేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌లో అరెస్టు చేసిన రైల్వే పోలీసులు నిందితుడి కోసం ముంబై నుండి ఛత్తీస్‌గఢ్‌ బయల్దేరిన పోలీసులు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ట్విస్ట్

సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ట్విస్ట్ Trinethram News : Mumbai : సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన వ్యక్తిని ఇంకా అరెస్ట్ చేయలేదని తెలిపిన ముంబై పోలీసులు ఉదయం అదుపులోకి తీసుకున్న అనుమానితుడిని విచారించాక.. ఈ దాడితో…

Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని పట్టుకున్న పోలీసులు

సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని పట్టుకున్న పోలీసులు Trinethram News : Mumbai : బాంద్రా పోలీస్ స్టేషన్లో నిందితున్ని ప్రశ్నిస్తున్న ముంబై పోలీసులు నిండుతుడి కోసం 10 బృందాలు ఎర్పాటు చేసి, గాలించిన పోలీసులు… https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

గుండెపోటుతో యంగ్ హీరో మృతి!

గుండెపోటుతో యంగ్ హీరో మృతి! Trinethram News : ప్రముఖ భోజ్‌పురి నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు సుదీప్ పాండే గుండెపోటుతో కన్నుమూ శారు. ముంబైలో ఓ సినిమా షూటింగ్‌లో ఉండగానే అతను గుండెపోటుతో కుప్పకూలాడు. సుదీప్ కేవలం నటుడే కాదు.…

HMPV Case in Mumbai : అందరూ ఏడాదిలోపు చిన్నారులే – మహారాష్ట్రలో 3 – భారత్ లో 9కి చేరిన హెచ్‌ఎంపీవీ కేసులు

అందరూ ఏడాదిలోపు చిన్నారులే – మహారాష్ట్రలో 3 – భారత్ లో 9కి చేరిన హెచ్‌ఎంపీవీ కేసులు Mumbai : ముంబైలో ఆరు నెలల శిశువులో హెచ్ఎంపీవీ వైరస్ మొదటి కేసు నమోదైంది. దీంతో మహారాష్ట్రలో మొత్తం హెచ్‌ఎంపీవీ కేసుల సంఖ్య…

26/11 Mumbai Attacks : భారత్ కు అనుకూలంగా యూఎస్ కోర్టు తీర్పు – త్వరలోకి ఇండియాకి ముంబై దాడుల నిందితుడు

భారత్ కు అనుకూలంగా యూఎస్ కోర్టు తీర్పు – త్వరలోకి ఇండియాకి ముంబై దాడుల నిందితుడు ఆగస్టు 2024లో, 26/11 ముంబై దాడుల నిందితుడు తహవ్వూర్ రాణాను భారతదేశం-అమెరికా అప్పగింత ఒప్పందం ప్రకారం భారతదేశానికి పంపడానికి యూఎస్ కోర్టు ఆమోదించింది. 26/11…

భారత మోస్ట్ వాంటెడ్ మరియు UNSC నిషేధించిన లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీ హతమయ్యాడు

భారత మోస్ట్ వాంటెడ్ మరియు UNSC నిషేధించిన లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీ హతమయ్యాడు Trinethram News : ఎర్రకోట దాడి, 26/11 ముంబై దాడులు మరియు అనేక ఇతర సంఘటనలలో అతని పాత్ర ఉంది. అబ్దుల్ రెహ్మాన్…

ముంబైలో పడవ బోల్తా.. ఒకరు మృతి, ఐదుగురు గల్లంతు

ముంబైలో పడవ బోల్తా.. ఒకరు మృతి, ఐదుగురు గల్లంతు Trinethram News : Mumbai : గేట్ వే ఆఫ్ ఇండియా నుండి ఎలిఫెంటా ద్వీపానికి వెళ్తుండగా పడవ బోల్తా ఒకరు మృతి, ఐదుగురు గల్లంతు.. 50 మంది ప్రయాణికులను రక్షించిన…

RBI : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపులు

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపులు ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయాన్ని పేల్చివేస్తామంటూ ఆగంతుకులు బెదిరించారు. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్‌కు బెదిరింపు మెయిల్ చేశారు. రష్యన్ భాషలో ఈ మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.…

Other Story

You cannot copy content of this page