Rs.800 and Rs.900 Coins : రూ.800, రూ.900 నాణేలివే
Trinethram News : దేశంలో తొలిసారి విడుదలైన రూ.800, రూ.900 నాణేలను నెల్లూరు జిల్లా అనుమసముద్రం గ్రామానికి చెందిన మహ్మద్ వాయిస్ తెప్పించుకున్నారు. జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడి జయంతిని పురస్కరించుకొని ఈ ఏడాది ముంబయి మింట్ ఈ నాణేలను ముద్రించి విడుదల…