Nelaturi Venkata Apparao : నేలటూరి వెంకట అప్పారావుకు 52వ జన్మదిన శుభాకాంక్షలు

తేదీ : 01/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం , జీలుగుమిల్లి మండలం , గ్రామం లో ఉన్న అటువంటి నేలటూరి. వెంకట అప్పారావుకు మోదీ, నారా చంద్రబాబు నాయుడు, పవన్ ఫోన్ చేసి52వ…

PM Modi : భారతీయ ఐక్యతకు మహాకుంభ్ నిదర్శనం

Trinethram News : Feb 27, 2025,కుంభమేళా ముగిసిన అనంతరం ప్రధాని మోడీ దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సవాల్‌తో కూడుకున్నదని, ఏర్పాట్లలో లోపాలుంటే క్షమించాలని కోరారు. ఈ మేరకు గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘గత…

Modi : అస్సాం అడ్వాంటేజ్ బిజినెస్ సమ్మిట్ 2.o లో మోదీ కీలక వ్యాఖ్యలు

Trinethram News : అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ పాలనలో అసోం రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గత ఆరేళ్ల బీజేపీ పాలనలో అసోం రాష్ట్ర ఆర్థికాభివృద్ధి రెట్టింపు అయిందన్నారు. ఆ విధంగా…

Modi – Pawan Fun : పవన్‌తో మోదీ సరదా సంభాషణ

Trinethram News : దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ సరదాగా మాట్లాడుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం ఆహార్యాన్ని చూసిన మోదీ.. హిమాలయాలకు వెళుతున్నారా…

Tesla : ఇండియాలో జాబ్‌ ఓపెనింగ్స్‌ ప్రకటించిన టెస్లా!

ప్రధాని మోదీతో మస్క్‌ భేటీతో మారిన లెక్కలు Trinethram News : అమెరికాకు చెందిన ప్రముఖ టెస్లా కంపెనీ ఇండియాలో ఉద్యోగ నియామకాలు చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అయిన టెస్లా.. ఎప్పట్నుంచో ఇండియన్‌ మార్కెట్‌లోకి ప్రవేశించాలని…

Gyanesh Kumar : ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ నియామకం

Trinethram News : జ్ఞానేష్ కుమార్‌ను ఎన్నుకున్న ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో కూడిన ఎంపిక కమిటీ కొత్త చట్టం ప్రకారం మొదటి సీఈసీగా నియమితులైన జ్ఞానేష్ కుమార్ https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

మోదీని కలవడం ఆనందంగా ఉంది: సుందర్ పిచాయ్

మోదీని కలవడం ఆనందంగా ఉంది: సుందర్ పిచాయ్ Trinethram News : పారిస్లో AI యాక్షన్ సమ్మిట్ జరుగుతోంది. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.. మోదీని…

PM Modi : అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం.. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో అభివృద్ధి వేగంగా జరుగుతుంది :పీఎం మోదీ

అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం.. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో అభివృద్ధి వేగంగా జరుగుతుంది :పీఎం మోదీ దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాదించడంతో భారతీయ జనతా పార్టీ ప్రధానకార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ…

Modi’s Speech : మోదీ ప్రసంగంలో చిరంజీవి పేరు ప్రస్తావన.. ట్వీట్ వైరల్

మోదీ ప్రసంగంలో చిరంజీవి పేరు ప్రస్తావన.. ట్వీట్ వైరల్ Trinethram News : వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ కోసం అడ్వైజరీ బోర్డులో భాగం కావడం సంతోషంగా ఉందన్న చిరంజీవి ప్రధాని మోదీ #WAVES దేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో ఎలాంటి…

PM Modi : కుంభమేళాకు మోదీ.. త్రివేణీ సంగమంలో ప్రధాని పుణ్యస్నానం

కుంభమేళాకు మోదీ.. త్రివేణీ సంగమంలో ప్రధాని పుణ్యస్నానం Trinethram News : ప్రయాగ్‌రాజ్‌: ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితం ఈ వేడుక జరుగుతోన్న ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్న ఆయన త్రివేణి…

Other Story

You cannot copy content of this page