Minister Nara Lokesh : గుర్తుకొస్తుంది

తేదీ : 02/04/2025. ప్రకాశం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ప్రకాశం జిల్లా అంటే మంత్రి నారా లోకేష్ కు గుర్తుకు వచ్చేది ప్రేమ, పౌరుషం అని చెప్పడం జరిగింది. 2019 వ సంవత్సరంలో టిడిపికి ఎదురుగాలి…

Congress : ఢిల్లీకి కాంగ్రెస్ బీసీ నేతలు

Trinethram News Telangana : ఇవాళ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, బీసీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు జంతర్ మంతర్ దగ్గర నిర్వహించే బీసీ సంక్షేమ సంఘాల మహాధర్నాలో వారు పాల్గొంటారు. ధర్నాకు మద్దతు ఇవ్వాలని వివిధ పార్టీలను…

Minister Nadendla : ఏపీలో రేపటి నుంచి మరో ఉచిత సిలిండర్

Trinethram News : ఏపీలో దీపం-2 పథకం కింద ఇప్పటి వరకు 99 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. లబ్ధిదారులకు ఏప్రిల్ 1 నుంచి జులై 31 మధ్య మరో సిలిండర్ ఇస్తామని…

కాకినాడ ఎన్నికలపై మున్సిపల్ మంత్రి ప్రకటన చేయాలి

సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్. (28.3.2025). కాలినజిల్లా అభివృద్ధి సమావేశం సందర్భంగాజిల్లా కేంద్రంలో విలీన గ్రామాల కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల పెండింగ్ పై ప్రభుత్వం వహిస్తున్న చర్యలను మున్సిపల్ మంత్రి పి నారాయణ మీడియా ముఖంగా ప్రకటించాల ని సామాజిక…

Suryalanka Beach : సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్లు

Trinethram News : Andhra Pradesh : బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.97.52కోట్లు విడుదల చేసింది. స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 కింద ఈ నిధులు విడుదల చేసినట్లు మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. ‘అంతర్జాతీయ…

Paramesu Biotech Limited : స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ కు పరమేసు బయోటెక్ లిమిటెడ్ రూ.50 లక్షల విరాళం

మంత్రి నారా లోకేష్ ను కలిసి చెక్ అందజేత Trinethram News : అమరావతిః కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ కు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన పరమేసు బయోటెక్ లిమిటెడ్ రూ.50 లక్షల విరాళం…

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు

Trinethram News : “సూటిగా… సుత్తి లేకుండా… విషయంపైనే మాట్లాడండి. విజ్ఞాన ప్రదర్శలు చేయొద్దు, సాధించిన ఫలితాలేంటో చెప్పండి” అని అధికారులు, మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. రెండు రోజులపాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో చాలా విషయాలు ప్రస్తావించారు. కలెక్టర్లు,…

Minister Kollu Ravindra : రైల్వే ప్రయాణికుల బాధలు తీర్చండి

తేదీ : 26/03/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రకు మచిలీపట్నం ఎంపీ బాల సౌరికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కోట్ల రూపాయలు కేటాయించి నిర్మించిన నూతన రైల్వే స్టేషన్ వల్ల ప్రయాణికులు…

Railway Department : నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం

తేదీ : 25/03/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మంగళగిరిలో ఆర్ వో బి నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. రూపాయలు 129.18 కోట్లతో నిధులు మంజూరు చేయడం జరిగింది. మంగళగిరిలో నాలుగు వరుసల…

Minister Sridhar Babu : చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని మార్చి-24// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంథని మండలంలోని బట్టుపల్లి గ్రామం నుండి ఆటలో రైతు కూలీలు పనికి వెళ్తుండగా నాగేపల్లి స్టేజ్ వద్ద ఆటో బోల్తా పడి ప్రమాదవశాత్తు శనివారం రోజున యాక్సిడెంట్ కాగా వారిని నిన్న రాత్రి గోదావరిఖనిలోని…

Other Story

You cannot copy content of this page