CM Chandrababu : బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతం

Trinethram News : మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిలేట్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీలో సుమారు 40 నిమిషాల పాటు వీరిద్దరు సమావేశం అయ్యారు. భేటీ అనంతరం బిలేట్స్ తో జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు…

Microsoft : మైక్రోసాఫ్ట్‌ కొత్త క్యాంపస్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు

హైదరాబాద్‌: నగరంలోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్‌ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏఐ సెంటర్‌ ఏర్పాటుకు సంస్థ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.క్యాంపస్‌ ప్రారంభించిన అనంతరం…

చంద్రబాబుకు బిల్ గేట్స్ గిఫ్ట్

చంద్రబాబుకు బిల్ గేట్స్ గిఫ్ట్ Trinethram News : మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ తనకు తన ‘సోర్స్ కోడ్’ బుక్ను ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కాలేజీని వదిలి మైక్రోసాప్ట్ను ఎలా ప్రారంభించారు? ఆయన జర్నీకి సంబంధించిన…

Microsoft : మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ వలన నిలిచిన విమానాలు, పలు వ్యవస్థలు”

Microsoft effect stalled planes, multiple systems Trinethram News : ▪️ప్రపంచవ్యాప్తంగా విమాన, బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ▪️ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం ▪️అమెరికా,ఆస్ట్రేలియా సహా అనేకదేశాల్లో నిలిచిన సేవలు ▪️మైక్రోసాఫ్ట్‌ సర్వర్‌లో సాంకేతిక సమస్య ▪️ఘటనపై విచారణ…

భారత్‌కు ఏఐలో శిక్షణ

2025కల్లా 20 లక్షల మందికి నైపుణ్యం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యా నాదెళ్ల ముంబై : నానాటికి కృత్రిమ మేధస్సు వినియోగం, అవసరం పెరుగుతున్న నేపథ్యంలో దానిపై దేశీయ యువతకు గ్లోబల్‌ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే…

Other Story

You cannot copy content of this page