Deputy Speaker : పులివెందులలో బై ఎలక్షన్ రావాలి – డిప్యూటీ స్పీకర్

Trinethram News : మహాకుంభమేళాకు వెళ్లిన డిప్యూటీ స్పీకర్, పులివెందుల TDP ఇన్ఛార్జ్ పుణ్యస్నానం ఆచరిస్తూ బీటెక్ రవి దీపాలు వదులుతుండగా పులివెందులకు బై ఎలక్షన్ రావాలంటూ వ్యాఖ్యానించిన డిప్యూటీ స్పీకర్. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Pawan Kalyan : నేడు కుంభమేళాకు పవన్ కళ్యాణ్

Trinethram News : AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ యూపీలోని ప్రయాగ్రాజ్ వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా మహా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. నిన్న మంత్రి నారా లోకేశ్ దంపతులు కూడా కుంభమేళాకు వెళ్లిన విషయం తెలిసిందే. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram…

NARA Lokesh : మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన లోకేశ్

Trinethram News : ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కుటుంబ సమేతంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు వెళ్లారు. ఈ సందర్భంగా భార్య బ్రాహ్మిణి, కుమారుడు దేవాన్షా కలిసి త్రివేణీ సంగమం వద్ద పవిత్ర స్నానం చేశారు. అంతకుముందు ఓ పడవలో నదుల సంగమం…

కుటుంబ సమేతంగా మహా కుంభమేళాకు నారా లోకేష్

Trinethram News : Andhra Pradesh : ఈ నెల 17న కుంభమేళాకు వెళ్లనున్న ఏపీ మంత్రి త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరించనున్న లోకేష్ కుంభమేళా నుంచి కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్లనున్న లోకేష్ https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Maha Kumbh Mela : మహా కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు

మహా కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీసంగమం వద్ద జనవరి 13 నుంచి కొనసాగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన భక్తుల సంఖ్య శుక్రవారం నాటికి 40 కోట్లు దాటినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం 48 లక్షల…

PM Modi : కుంభమేళాకు మోదీ.. త్రివేణీ సంగమంలో ప్రధాని పుణ్యస్నానం

కుంభమేళాకు మోదీ.. త్రివేణీ సంగమంలో ప్రధాని పుణ్యస్నానం Trinethram News : ప్రయాగ్‌రాజ్‌: ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితం ఈ వేడుక జరుగుతోన్న ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్న ఆయన త్రివేణి…

MahaKumbh Mela : మహా కుంభమేళాలో ‘పవిత్ర’ స్నానం

మహా కుంభమేళాలో ‘పవిత్ర’ స్నానం Trinethram News : Prayagraj : ప్రపంచంలో అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తింపు పొందిన మహా కుంభమేళాకు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా ఓ హత్య…

Mahakumbh Mela : మహాకుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం

మహాకుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం Trinethram News : Uttar Pradesh : మహా కుంభమేళాలో ప్రయాగ్రాజ్ సెక్టార్-22లోని ఛట్నాగ్ ఘాట్వద్ద గురువారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి, దాదాపు 15 గుడారాలు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసింది.…

CM Yogi : కుంభమేళా తొక్కిసలాటపై సీఎం యోగి ఆదిత్యనాథ్ భక్తులకు విజ్ఞప్తి

కుంభమేళా తొక్కిసలాటపై సీఎం యోగి ఆదిత్యనాథ్ భక్తులకు విజ్ఞప్తి Trinethram News : గంగా ఘాట్ సమీపంలో స్నానాలు ఆచరించండి. త్రివేణి సంగమం వైపు వెళ్లడానికి ప్రయత్నించవద్దు. అధికారుల సూచనలను అనుసరించాలని కోరిన సీఎం యోగి. తెల్లవారుజామున 2 గంటల సమయంలో…

Stampede in Maha Kumbh : మహా కుంభమేళాలో తొక్కిసలాట

మహా కుంభమేళాలో తొక్కిసలాట Trinethram News : మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్దకు తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో జరిగిన తొక్కిసలాట దాదపు 20 మంది మృతిచెందినట్టు సమాచారం..…

Other Story

You cannot copy content of this page