శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు

Trinethram News : శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల తొలి రోజు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భ్రమరాంబ దేవి అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో…

You cannot copy content of this page