M Modi : నేడు మూడు వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PM Modi will launch three Vande Bharat trains today ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. మూడు రైళ్లలో రెండు సర్వీసులు దక్షిణ రైల్వే జోన్‌కు సంబంధించినవి. తమిళనాడులోని…

Air Services : కడప విమాన సర్వీసులు

Kadapa Air Services Trinethram News : కడప వయా హైదరాబాద్‌ నుంచి గోవా, తిరువనంతపురం, మధురై, భువనేశ్వర్‌, రాజమండ్రి, రాయపూర్‌, ఇండోర్‌, జబల్‌పూర్‌, ముంబై, చండీగర్‌, వారణాసి, జైపూర్‌, సూరత్‌, రాంచీ, ఢిల్లీ విమానం వచ్చి.. వెళ్లే సమయం చెన్నై-కడప…

నేను మాట్లాడేటప్పుడు లేచివెళ్తే రక్తం కక్కుకుని చస్తారు’

Trinethram News : Mar 29, 2024, ‘నేను మాట్లాడేటప్పుడు లేచివెళ్తే రక్తం కక్కుకుని చస్తారు’మదురై లోక్‌సభ నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థిగా డాక్టర్‌ శరవణన్‌ పోటీ చేస్తున్నారు. ఆయన పరిచయ కార్యక్రమం బుధవారం సెల్లూరు ప్రాంతంలో జరిగింది. ఈ సభలో మాజీ…

మధురైలో జల్లికట్టు స్టేడియం ప్రారంభించిన సీఎం స్టాలిన్

Trinethram News : తమిళనాడు మధురైలో జల్లికట్టు స్టేడియం ప్రారంభించిన సీఎం స్టాలిన్.. జల్లికట్టు కోసం దేశ చరిత్రలో తొలిసారిగా ప్రత్యేకంగా స్టేడియం నిర్మించిన ప్రభుత్వం.. స్టేడియంలో తొలిసారిగా పోటీలకు సిద్ధమైన ఆరువందల ఎద్దులు.. పాల్గొన్న నాలుగు వందల మంది యువకులు.

You cannot copy content of this page