ప్రజలందరిపై ఉండాలి ఆ పరమశివుని అనుగ్రహం

తేదీ : 26/02/2025. బాపట్ల జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా, శ్రీ లలిత పరమేశ్వరి సమేత , శ్రీరామ కోటేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా స్వామి మరియు అమ్మవార్లను కుటుంబ సమేతంగా జిల్లా అడిషనల్ యస్.పీ…

MLA Kolikapudi Srinivasa Rao : మహా శివుడుని దర్శించుకున్న డైనమిక్ ఎమ్మెల్యే

తేదీ : 26/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, డైనమిక్ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఉదయాన్నే బయలుదేరి పల్నాడు జిల్లా, కోటప్పకొండ మీదున్న మహాశివరాత్రి వేడుకలలో పాల్గొనడం జరిగింది. మహాశివుడు ని దర్శించుకుని,…

MLA Adireddy Srinivas : శివుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలి

శివుడి ఆజ్ఞతోనే ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే‌భాగ్యం లభించింది మహాశివరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్Trinethram News : రాజమహేంద్రవరం: శివరాత్రి పర్వదినం సందర్భంగా శివుడి ఆశీస్సులు దేశ, రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు.…

Srisailam : శ్రీశైలం పరమశివుడి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

Trinethram News : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. బుధవారం వేకువ జాము నుంచే శ్రీశైలంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉభయ దేవాలయాల్లో వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను భక్తులు దర్శించుకుంటున్నారు. పాతాళగంగలో భక్తులు…

Other Story

You cannot copy content of this page