అమీర్పేటలో భాజపా పల్లెకుపోదాం..అభియాన్ కార్యక్రమం
కార్యక్రమంలో పాల్గొన్న భాజపా రాష్ర్ట అధ్యక్షుడు కిషన్రెడ్డి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన కిషన్రెడ్డి రంగారెడ్డి: గ్రామ బూత్స్థాయి కార్యకర్తలతో కిషన్రెడ్డి సమావేశం
కార్యక్రమంలో పాల్గొన్న భాజపా రాష్ర్ట అధ్యక్షుడు కిషన్రెడ్డి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన కిషన్రెడ్డి రంగారెడ్డి: గ్రామ బూత్స్థాయి కార్యకర్తలతో కిషన్రెడ్డి సమావేశం
Amit Shah: కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు హైదరాబాద్: తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) పర్యటన రద్దు అయింది. అత్యవసర పనుల కారణంగా ఆయన పర్యటన రద్దు అయినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు…
వచ్చే నెల పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం.. ఏప్రిల్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. గతంలో కూడా అదే టైంలో ఎన్నికలు వచ్చాయి.. మూడోసారి మోడీ అధికారంలోకి రావడం ఖాయం- కిషన్ రెడ్డి
ఢిల్లీ ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం.. అనంతరం ఢిల్లీ నుంచి షిల్లాంగ్ బయల్దేరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి._l రేపు షిల్లాంగ్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అధ్యక్షతన నార్త్ ఈస్ట్ కౌన్సిల్ సమావేశం
Trinethram News : ఢిల్లీ పార్లమెంట్ ఎన్నికలపై రేపు బీజేపీ కీలక సమావేశం.. జేపీ నడ్డా అధ్యక్షతన హాజరుకానున్న దక్షిణాది రాష్ట్రాల నేతలు.. తెలంగాణ నుంచి పాల్గొననున్న కిషన్రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు.. తెలంగాణ పార్లమెంట్ స్థానాలను 5…
Trinethram News : శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం, అనంతగిరి లో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని ఈరోజు ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. పూర్ణ కుంభ స్వాగతం పలికారు ఆలయ ధర్మకర్త యన్. పద్మనాభం,…
ఆంధ్రప్రదేశ్లో మూడు రైళ్ల ప్రారంభం రేపు గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుబ్బల్లి – నర్సాపూర్, విశాఖపట్టణం – గుంటూరు, నంద్యాల – రేణిగుంట రైళ్ల ప్రారంభం. ఈ నెల 12 నుంచి ప్రయాణికులకు…
You cannot copy content of this page