J&Kలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తాం: CEC

Trinethram News : జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహిస్తామని CEC రాజీవ్ కుమార్ వెల్లడించారు. J&Kలో ఎన్నికల సన్నద్ధతపై అధికారులు, పార్టీలతో సమీక్షించిన ఆయన.. ‘పారదర్శకంగా, వివక్ష లేకుండా ఎన్నికలు నిర్వహిస్తాం. అన్ని పార్టీల అభ్యర్థులకు భద్రత ఒకే…

You cannot copy content of this page