నిరుపేద రైతు లకు ఆదుకోవటమే జగనన్న నైజం

వినుకొండ పట్టణంలోని వైయస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు బొల్లాపల్లి మండలం లోని అయ్యన్నపాలెం, మేకలదిన్నే, బోడిపాలెం తండా గ్రామంకు చెందిన 250 మంది రైతులకు 500 ఎకరాల అసైండ్ భూములకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేశారు శాసనసభ్యులు శ్రీ బొల్లా…

మహిళా సాధికారతకు ప్రభుత్వం ఎనలేని కృషి : హోంమంత్రి తానేటి వనిత

Trinethram News : ద్వారకాతిరుమల, తేది: 07.03.2024. రాష్ట్రంలో మహిళా సాధికారత సాధించేలా మహిళల స్థితిగతులను పెంచేందుకు, జీవనోపాధులను మెరుగుపర్చేందుకు ప్రభుత్వ ప్రతి పథకంలో స్త్రీ కీలక పాత్ర పోషించేలా జగనన్న ప్రభుత్వం నిర్ణయాలను తీసుకుందని రాష్ట్ర హోం మరియు విపత్తుల…

నేడు ‘జగనన్న విద్యా దీవెన’ జమ

రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు 9.44 లక్షలు. వీరందరికి జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేయనుంది. సీఎం జగన్‌ కృష్ణాజిల్లా పామర్రులో బటన్‌నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్‌ ఖాతాల్లో పూర్తి ఫీజు…

వేళ్ళచింతలగూడెంలో 144 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన హోంమంత్రి తానేటి వనిత

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం,తేది : 25.02.2024. రాష్ట్ర ప్రభుత్వం జనరంజక పాలన అందిస్తోందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగనన్న సుపరిపాలన అందిస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం…

జగనన్న బీజేపీ గుప్పిట్లో చిక్కుకున్నారు: షర్మిల

అల్లూరి జిల్లా చింతపల్లిలో కాంగ్రెస్ సభ… జగనన్న బీజేపీ ముందు పిల్లిలా మారారని విమర్శలు… బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న షర్మిల… మరి జగనన్న ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారా అని ప్రశ్న

ఈ నెల 31న ఏపీ కేబినెట్ భేటీ

Trinethram News : ఆంధ్రప్రదేశ్ రైతులకు రుణమాఫీపై చర్చ రుణమాఫీ విధివిధానాలపై కేబినెట్ లో కీలక నిర్ణయం ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వచ్చే లోపు ఐఆర్ ఇచ్చే యోచనపై చర్చ వచ్చే ఎన్నికల మేనిఫెస్టో, డీఎస్సీ నోటిఫికేషన్… అసెంబ్లీ సమావేశాలు, జగనన్న…

జగనన్నా.. మెగా డీఎస్సీ ఎక్కడ?.. విజయవాడలో నిరుద్యోగుల దీక్ష

Vijayawada: జగనన్నా.. మెగా డీఎస్సీ ఎక్కడ?.. విజయవాడలో నిరుద్యోగుల దీక్ష విజయవాడ: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను తక్షణమే విడుదల చేయాలంటూ విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద నిరుద్యోగులు దీక్ష చేపట్టారు. డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో 36 గంటల నిరసన దీక్షకు పిలుపునిచ్చారు.. 10…

ఇకపై జగనన్న అనే పిలుస్తా: వైఎస్ షర్మిల

ఇకపై జగనన్న అనే పిలుస్తా: వైఎస్ షర్మిల జగన్ రెడ్డి గారూ అంటే వైవీ సుబ్బారెడ్డికి నచ్చడంలేదన్న ఏపీసీసీ చీఫ్ రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధిని చూసేందుకు సిద్ధమని సవాల్ జిల్లాల పర్యటనలో భాగంగా పలాసలో బస్సులో ప్రయాణం

You cannot copy content of this page