డాలర్‌ డ్రీమ్స్‌ ఆవిరి.. తొలివిడతలో భారత్‌ చేరిన 104మంది

డాలర్‌ డ్రీమ్స్‌ ఆవిరి.. తొలివిడతలో భారత్‌ చేరిన 104మంది అమెరికా హోంలాండ్‌ అధికారుల లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయుల దగ్గర సరైన పత్రాలు లేనట్లు గుర్తించారు. వీరిలో 17,940 మందిని వెనక్కి పంపేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. బలవంతంగా అమెరికా…

స్కాట్లాండ్‌పై టీమిండియా భారీ విజయం

స్కాట్లాండ్‌పై టీమిండియా భారీ విజయం Trinethram News : Jan 28, 2025 : అండర్-19 మహిళల ప్రపంచ కప్‌లో టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది. నేడు స్కాట్లాండ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 150 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు…

India and China : భారత్‌, చైనాలు కీలక నిర్ణయం

భారత్‌, చైనాలు కీలక నిర్ణయం Trinethram News : భారత్ – చైనా దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కైలాస మానస సరోవర్‌ యాత్రను ఈ వేసవిలో పునఃప్రారంభించాలని సంయుక్తంగా నిర్ణయించాయి. దీంతోపాటు ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసుల…

Mumbai Attack Mastermind : ముంబై ఉగ్రదాడుల్లో సూత్రధారి ‘తహావూర్ రానా’ భారత్ కు

ముంబై ఉగ్రదాడుల్లో సూత్రధారి ‘తహావూర్ రానా’ భారత్ కు Trinethram News : MUmbai : పాకిస్థాన్‌ మూలాలున్న కెనడా జాతీయుడు తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. అతన్ని భారత్‌కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు అంగీకరించింది. దిగువ కోర్టు…

T20 : నేడు భారత్- ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20

నేడు భారత్- ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 Trinethram News : Jan 22, 2025, భారత్- ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. తొలి టీ20 కోల్‌కతా వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం…

దేశంలో 17 HMPV కేసులు

దేశంలో 17 HMPV కేసులు Trinethram News : Jan 13, 2025, భారత దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన HMPV కేసుల సంఖ్య 17కు చేరింది. గుజరాత్‌లో 5, మహారాష్ట్రలో 3, కోల్‌కతాలో 3, కర్ణాటకలో 2, తమిళనాడులో 2, అసోంలో…

సిడ్నీ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఘన విజయం

సిడ్నీ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఘన విజయం Trinethram News : ఆరు వికెట్ల తేడాతో టీం ఇండియాపై విజయం సాధించిన ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన కంగారు జట్టు 3-1 తేడాతో బోర్డర్ గవాస్కర్…

భారత దేశంలో అత్యంత సంపన్న సీఎంగా చంద్రబాబు నాయుడు

భారత దేశంలో అత్యంత సంపన్న సీఎంగా చంద్రబాబు నాయుడు Trinethram News : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.931 కోట్ల సంపదతో దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా నిలిచారు ఇక రూ.332 కోట్ల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం…

4 Eclipses : వచ్చే ఏడాదిలో 4 గ్రహణాలు.. భారత్లో ఒక్కటే!

వచ్చే ఏడాదిలో 4 గ్రహణాలు.. భారత్లో ఒక్కటే! Trinethram News : వచ్చే ఏడాదిలో 4 గహణాలు ఏర్పడనున్నాయని జివాజీ అబ్జర్వేటరీ సూపరింటెండెంట్ డా. రాజేంద్ర ప్రకాశ్ గుప్తా వెల్లడించారు. 2 సూర్య గ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. అయితే…

Champion Trophy : ఛాంపియన్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల

ఛాంపియన్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల Trinethram News : డిసెంబర్ 24క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ క్రికెట్ ట్రోఫీ షెడ్యూల్‌ ను ఐసీసీ ఈరోజు విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ…

Other Story

You cannot copy content of this page