MLA Nallamilli : 18 అడుగుల, అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట

18 అడుగుల, అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, మహోత్సవం, స్వామివారిని దర్శించుకున్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. పెదపూడి మండలం పెదపూడిలో, అభయ ఆంజనేయ స్వామి వారి 18 అడుగుల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం…

ఇవాళ చేగువేరా 57వ వర్ధంతి

Trinethram News : Oct 09, 2024, చేగువేరా.. ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. ఆయనొక ‘టీన్ ఐడల్’. ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న అసమానతలు తొలిగిపోవాలని, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ తన విప్లవ మేదస్సుతో అగ్రరాజులను తొక్కిపెట్టిన విప్లవజ్యోతి చేగువేరా. అనేక…

ఇకపై మన బాలరాముడు టెంట్ లో ఉండాల్సిన అవసరంలేదు: ప్రధాని మోదీ

ఇకపై మన బాలరాముడు టెంట్ లో ఉండాల్సిన అవసరంలేదు: ప్రధాని మోదీ అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఉద్వేగభరితంగా సాగిన ప్రధాని మోదీ ప్రసంగం ఇకపై మన బాలరాముడు మందిరంలో ఉంటాడని వెల్లడి ఎన్నో త్యాగాలతో మన రాముడు…

నేడు గర్భగుడిలోకి రాములోరి విగ్రహం

నేడు గర్భగుడిలోకి రాములోరి విగ్రహం ఉత్తరప్రదేశ్:జనవరి 20నేడు ప్రధాన ఆలయ గర్భగుడిలోకిఅయోధ్య రాముడి విగ్రహం ప్రవేశించనుంది. దాదాపు 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడు తన మందిరా నికి తిరిగి వస్తున్నాడు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉండడంతో నేటి నుంచి బయటి వ్యక్తులను అయో…

దేశమంతా గర్వించేలా…లోకమంతా కనిపించేలా!

దేశమంతా గర్వించేలా…లోకమంతా కనిపించేలా…! బెజవాడ నడిబొడ్డున మహమేధావి విగ్రహావిష్కరణ. రండి తరలిరండి…కదలిరండి. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 18.01.2024. దేశమంతా గర్వించేలా లోకమంతా కనిపించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బెజవాడ నడిబొడ్డున రూ.400…

Other Story

You cannot copy content of this page