MLA Galla Madhavi : స్వర్ణాంధ్ర నిర్మాణానికి బాటలు వేసేలాగా రాష్ట్ర బడ్జెట్

Trinethram News : బీసీ సంక్షేమానికి రూ.47,456 కోట్లు కేటాయింపు, ఆదరణ పధకాల పునరుద్దరణపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్వర్ణాంధ్ర నిర్మాణానికి బాటలు వేసే లాగా రాష్ట్ర బడ్జెట్ ఉన్నదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా…

MLC Elections : ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు

తేదీ : 27/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ప్రశాంతంగా ఎన్నికలు ముగిచాయి. ఉమ్మడి కృష్ణ, గుంటూరు ఉమ్మడి పశ్చిమగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు మరియు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ…

MLC elections : ఎమ్మెల్సీ ఎన్నికలు.. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : గుంటూరులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వేళ ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలోని పాలిటెక్నిక్ కాలేజీ వద్ద పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు తరఫున టెంట్ ఏర్పాటు చేసి, ఆయనకు ఓటేయాలని పోస్టర్లు అంటించారు. దాంతో…

Road Accident : గుంటూరులో రోడ్డు ప్రమాదం

Trinethram News : గుంటూరు : అమరావతి రోడ్డులో చిల్లీస్ రెస్టారెంట్ వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న నల్ల పాడు పోలీసులు ఘటనా స్థలానికి…

Minister Lokesh : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నాయకులతో మంత్రి లోకేష్ సమీక్షలు

Trinethram News : తొలి ప్రాధాన్యత ఓట్లతో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవాలి — గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నాయకులతో మంత్రి లోకేష్ సమీక్షలు. గోదావరి మరియు కృష్ణ-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు తొలి…

Pawan Kalyan : వైసిపి భాష వద్దు, అసెంబ్లీలో ప్రజల గొంతుకను వినిపిద్దాం

తేదీ : 24/02/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో సీనియర్ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల .పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసెంబ్లీలో ప్రజల గొంతుకను…

Collector : పాఠశాలను పరిశీలిస్తున్న కలెక్టర్

తేదీ : 22/02/2025. కృష్ణ, గుంటూరు : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉమ్మడి కృష్ణ,గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ హై స్కూల్ లో ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి, ఆర్డీవో గ్లోరియా, తహసిల్దారు సలీమా,…

Jagan Mohan Reddy : ఐ మిస్ యూ గౌతమ్

తేదీ : 21/02/2025. గుంటూరు జిల్లా :(త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మాజీ ముఖ్యమంత్రివర్యులు ,వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి భావోద్వేగపరమైన ట్వీట్ చేయడం జరిగింది. నేడు వైసిపి మాజీమంత్రి దివంగత. మేకపాటి. గౌతంరెడ్డి మూడవ వర్ధంతి సందర్భంగా ఎక్స్…

GBS : జీబీఎస్‌తో గుంటూరులో మరో మహిళ మృతి

Trinethram News : గుంటూరు : గులియన్‌ బారీ సిండ్రోమ్‌ (జీబీఎస్‌)తో బాధపడుతూ గుంటూరు(Guntur) సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లో చికిత్స పొందుతున్న మరొకరు బుధవారం మృతి చెందారు. జీబీఎస్‌ (GBS) లక్షణాలతో ఈనెల 2న ఆసుపత్రిలో చేరిన షేక్‌ గౌహర్‌ జాన్‌…

YS Jagan : వైయస్ జగన్ పై కేస్?

తేదీ : 19/02/2025. గుంటూరు జిల్లా :(త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి పై కేసు నమోదు చేసేందుకు రాష్ట్ర పోలీసులు రెడీ అవడం జరుగుతుంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి గుంటూరు మిర్చి యార్డులో…

Other Story

You cannot copy content of this page