Vidadala Rajani : విడదల రజనీపై కేసుకు గవర్నర్ అనుమతి?

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : చిలుకలూరిపేట మాజీ ఎమ్మెల్యే .. విడదల రజని మంత్రిగా ఉండి చేసి అవినీతి, అక్రమాల విషయంలో చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చట్టబద్ధంగా వ్యవహరిస్తోంది. మాజీ మంత్రి కావడం.. పదవిలో ఉన్నప్పుడు చేసిన…

Greetings to Mother : తల్లికి వందనం త్వరలోనే

తేదీ : 24/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని అనడం జరిగింది. తల్లిదండ్రులు పిల్లల చదువులకు…

Assembly Meeting : మొదలైన అసెంబ్లీ సమావేశం

తేదీ : 24/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , బడ్జెట్ సమావేశాలు మొదలవడం జరిగింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. వైసిపి ఎమ్మెల్యేలు కాసేపు నిరసనలు తెలియజేసి వాకౌట్ చేశారు అయినా సరే.…

Abdul Nazeer : ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారని.. ప్రజలు కోరిక మేరకు కూటమి ప్రభుత్వం…

AP Assembly : ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Trinethram News : Andhra Pradesh : ఎల్లుండి ఉదయం 10 గంటలకు గవర్నర్‌ ప్రసంగంతో ఉభయసభలు ప్రారంభం. ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలు బీఏసీ సమావేశం. సభ ఎన్ని రోజులు.. ఏఏ బిల్లులు ప్రవేశపెడతారనే అంశంపై BACలో చర్చ. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

Rekha Gupta Sworn : ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా బీజేపి నేత రేఖా గుప్తా ప్రమాణస్వీకారం

Trinethram News : ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం. రేఖా గుప్తాతో ప్రమాణ స్వీకారం చేయించిన లెఫ్టినెంట్‌ గవర్నర్. ఢిల్లీ నాలుగో మహిళా సీఎంగా రేఖా గుప్తా. హిందీలో ప్రమాణం చేశారు. సీఎంతోపాటు.. ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు.…

New ₹50 Note : త్వరలో మార్కెట్లోకి కొత్త ₹50 రూపాయల నోటు!

Trinethram News : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, సంతకముతో కూడిన కొత్త ₹50 నోటు త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆర్బిఐ బుధవారం సాయంత్రం వెల్లడించింది, ఇటీవలనే సంజయ్ మల్హోత్రా…

Delhi Secretariat Siege : ఢిల్లీ సచివాలయం సీజ్

ఢిల్లీ సచివాలయం సీజ్ Trinethram News : ఢిల్లీ : ఫైల్స్, రికార్డ్స్ భద్రపరచాలని ఆదేశాలు జారీ చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ ఏ ఒక్క ఫైల్ బయటకు వెళ్లొద్దని ఆదేశాలు. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గుండెపోటుతో కుప్పకూలిన పోలీసు కమిషనర్

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గుండెపోటుతో కుప్పకూలిన పోలీసు కమిషనర్ Trinethram News : తమిళనాడు – తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలలోగవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రసంగిస్తుండగా పడిపోయిన సీపీ థామ్సన్ జోస్ ఆసుపత్రికి తరలింపు.. చికిత్స అనంతరం యధావిదిగా…

Republic Day : ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ జాతీయ జెండా ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ జాతీయ జెండా ఆవిష్కరణ Trinethram News : విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ గ్రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు.…

Other Story

You cannot copy content of this page