MLA Raj Thakur : బియ్యం కార్యక్రమం పంపిణీ

ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అంతర్గాం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. అంతర్గాం మండలం గ్రామంలో జరిగిన సన్న బియ్యం” కాంగ్రేస్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు.ఇక ఈ ప్రాంత ప్రజల సంక్షేమం, అభివ్రద్దికోసం అనేకమైన నిధులుతీసుకురావడం జరుగుతుందని,రాష్ట్రం లో పేదల…

Asif and Madipelli : రెండోవ డివిజన్ లో సన్నబియ్యం పంపిణీ చేసిన అధ్యక్షులు అసిఫ్ పాషా,మడిపెల్లి మల్లేష్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యంను పంపిణీ చేసిన ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అసిఫ్ పాషా మరియు రెండోవ డివిజన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ బియ్యం పంపిణీ చేశారు అనంతరం ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్…

TGSET Result : ప్రభుత్వ బడి మన వూరిలో వుండగా ప్రైవేట్ బడేందుకు దండగా

ప్రధానోపాధ్యాయులు. అమరేందర్. డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 05 త్రినేత్రం న్యూస్. ప్రభుత్వ బడి విద్యార్థుల ప్రతిభ అమోఘం. గురువారం వెలువడిన తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్ష (టీ జి సెట్) ఫలితాల్లో డిండిగుండ్లపల్లి ) మండలం నిజాం నగర్ ప్రభుత్వ…

Distribution of Rice : పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రజాపాలనలో పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం.డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 4 త్రినేత్రం న్యూస్రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం కార్యక్రమంలో దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ ఆదేశాల మేరకు నేడు అనగా శుక్రవారం రోజు గుండ్లపల్లి మండలం గోనబైన పల్లి దేవత్ పల్లి…

High Court : HCU కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లు కొట్టివేతపై స్టే విధించిన హైకోర్టు

Trinethram News : విచారణ ఏప్రిల్ 7 వరకు వాయిదా వేసిన హైకోర్టు .. ఈనెల 7 వరకు అక్కడ చెట్లు కొట్టివేయవద్దని హైకోర్టు స్టే .. కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ చెట్లు కొట్టివేత కొనసాగుతుందని ఆధారాలు చూపించిన పిటీషనర్ తరఫు…

Former Commissioner : విచారణకు హాజరైన I&PR మాజీ కమిషనర్

Trinethram News : గుంటూరు : గుంటూరులోని ఏసీబీ అవినీతి నిరోధక శాఖ కార్యాలయానికి గురువారం I&PR మాజీ కమిషనర్ విజయ కుమార్ రెడ్డి 2వ రోజు విచారణకు హాజరయ్యారు. 2019-24 మధ్యకాలంలో రూ.859 కోట్ల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని…

Thirst in Kakinada : కాకినాడ జిల్లా కేంద్రంలో దాహం.. దాహం.. దాహం

అమృత పైపులైన్ల మార్పిడి వలన ముడి నీటి భూగర్భపైపులైన్ల లీకేజీలు నిత్యకృత్యం అయ్యేవిధంగా వున్నాయి. ప్రత్యక్ష పరిశీలనతో ప్రభుత్వానికి నివేదిక. పౌరసంక్షేమ సంఘం(3.4.2025)దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు చందంగా కాకినాడ నగర పాలక సంస్థ త్రాగునీటి సరఫరా తయారయ్యిందని పౌర…

Bandi Ramesh : టిఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగిన అవినీతి అక్రమాలను సాక్షాధారాలతో సహా బయట పెడతం

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 3 : పది సంవత్సరాల టిఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగిన అవినీతి అక్రమాలను సాక్షాధారాలతో సహా బయట పెడతామని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ హెచ్చరించారు.హెచ్సీయూ భూముల వివాదాన్ని విద్యార్థులను ముందు పెట్టి…

Free Training : నిరుద్యోగ యువత కు ఉచిత శిక్షణ

తేదీ : 03/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ప్రభుత్వ డి ఎల్ టి సి సహాయ సంచాలకులు యస్. ఉగాది రవి ఒక ప్రకటనలో తెలపడం…

Free Education : ఏపీలో ముస్లిం విద్యార్థులకు ఉచిత విద్య

Trinethram News : అమరావతి : ఏపీ రాష్ట్రంలోని ముస్లిం విద్యార్థులకు ఇంటర్మీడియట్తో పాటు జేఈఈ, నీట్ కు ఉచిత విద్య అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెన్త్ పాసైనవారికి టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఇందులో మెరిట్ సాధించిన విద్యార్థులకు ఎంపిక చేసిన…

Other Story

You cannot copy content of this page