Putta Madhukar : కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్

గోదావరిఖని త్రినేత్రం ప్రతినిధి. గోదావరిఖని పట్టణంలోని తిలక్ నగర్ లో చేతాల కోటేశ్వర్లు తండ్రి ఎల్లయ్య దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload…

TDP Foundation Day : ఖని లో టిడిపి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం నిమ్మకాయల ఏడుకొండలు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని పార్టీ కార్యాలయంలో సింగరేణి కాలరీస్ లేబర్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పార్టీ మాజీ కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ…

Unemployed : నిరుద్యోగులతో చేలగటం ఆడకండి

రేషన్ కార్డులు ఇవ్వలేని ప్రభుత్వాలు రుణ మంజూరుకు రేషన్ కార్డు తప్పనిసరి చెయడం సిగ్గుచేటు ఆశజూపి ఆశావహుల నోట్లో మట్టికొడుతున్న ప్రభుత్వం.. స్కీములు, రుణాలు అంటూ ప్రజలను వెర్రివాళ్లను చేయకండి మద్దెల దినేష్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్ర ప్రభుత్వం…

ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆధ్వర్యంలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు

గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆధ్వర్యంలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారుగోదావరిఖని మార్చి-23//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. నియోజకవర్గంలోని రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాలకు సంబంధించిన 148 మంది కళ్యాణలక్ష్మీ,…

అంబేద్కర్ విగ్రహాలు తొలగించకుండా కలెక్టర్, ఎమ్మెల్యేతో మాట్లాడతా

కొంకటి లక్ష్మీనారాయణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని పట్టణంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలను తొలగించకుండా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడుతానని తెలంగాణ…

CITU – సింగరేణిలో విద్యా వైద్యం పూర్తి స్థాయిలో మెరుగుపరచండి

సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జీడికే-1&3, CSP-1 లలో ఉదయం ఏడు గంటలకు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి కార్మికులతో మాట్లాడుతూ…

Illegal Arrests : సింగరేణి నాయకత్వాన్ని అక్రమంగా అరెస్టులకు పాల్పడడాన్ని ఖండించండి

హైదరాబాద్ ధర్నాను అడ్డుకునేందుకు ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామికంగోదావరిఖని మార్చి-22// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన ఐదు కనీస వేతనాల జీవోలను గెజిట్ ముద్రించాలని, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 22న హైదరాబాదులో ఇందిరాపార్క్ వద్ద జరిగే…

Thipparapu Srinivas : కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసిన

కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించడం జరిగింది గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి టపాకాయలు కాల్చి సీట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులుఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ…

Gundoboina Laxman Yadav : భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ కో కన్వీనర్ గుండబోయిన లక్ష్మణ్ యాదవ్

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు క్యాతం వెంకటరమణ సమక్షంలో సమక్షంలో బాల్యం నుండి స్వయంసేవగ్గా జాతీయ భావాల తో పనిచేస్తున్న గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని వాస్తవలు చిలివేరి ఘటేష్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్…

CITU : కార్మిక కుటుంబ సభ్యుల నివాస ప్రాంతాలపైన యజమాన్యం దృష్టి పెట్టాలి

తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గోదావరిఖని పవర్ హౌస్ కాలనీ శివాలయం దగ్గర T2 క్వటర్స్ లలో “బస్తీ బాట” నిర్వహించడం…

Other Story

You cannot copy content of this page