పెండింగ్‌ బిల్లులు చెల్లించాలంటూ జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్లు ఆందోళన బాటపట్టారు

సోమవారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్‌ విగ్రం వద్ద నిరసన చేపట్టారు. రూ.1200 కోట్ల పెండింగ్‌ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి పనులు చేపడితే బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు…

ఈ నెల 19న GHMC సర్వసభ్య సమావేశం

సోమవారం ఉదయం 10 గంటలకు మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరగనున్న మీటింగ్. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు GHMC కౌన్సిల్ మీటింగ్. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి GHMC కౌన్సిల్ మీటింగ్…

రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటుంది – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

జిహెచ్ఎంసి పరిధిలోని పార్టీ కార్పొరేటర్లతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమావేశం.. తెలంగాణ భవన్లో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, పార్టీ ఎమ్మెల్యేలు..

కాంగ్రెస్ పార్టీలోకి జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్

హైదరాబాద్ : ఫిబ్రవరి 08హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి మరో ఊహించని షాక్ తగిలింది. ఐదేళ్ల పాటు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్‌గా పని చేసిన తెలంగాణ ఉద్యమకారుడు బాబా ఫసియుద్దీన్ ఆ పార్టీకి ఈరోజు రాజీనామా చేశారు.. రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్…

జి హెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశం

ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి రవాణా, బిసి సంక్షేమ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్. సమీక్షలో పాల్గొన్న మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి..

వెంకటేశ్, రానా, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయండి: నాంపల్లి కోర్టు ఆదేశం

Trinethram News : తన హోటల్ ను కూల్చివేశారంటూ డెక్కన్ హోటల్ యజమాని నందకుమార్ ఫిర్యాదు తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందన్న నందకుమార్ జీహెచ్ఎంసీ, పోలీసులతో కుమ్మక్కయ్యారని ఆరోపణ

స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 చెత్త రహిత నగరాల 5 స్టార్ రేటింగ్ లో GHMC కి అవార్డు

స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 చెత్త రహిత నగరాల 5 స్టార్ రేటింగ్ లో GHMC కి అవార్డు.. డిల్లీలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేతులమీదుగా గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ రోనాల్డ్ రోస్ జాతీయ అవార్డును అందుకున్నారు.

ప్రజావాణికి భారీగా తరలివచ్చిన ప్రజలు

ప్రజావాణికి భారీగా తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ప్రజలు ప్రజాభవన్‌కు క్యూ కడతున్నారు. ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్…

Other Story

You cannot copy content of this page