పెనుమూరు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రయ్య

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం లో ని పోలీస్ స్టేషన్ కు ఎట్టకేలకు ఎస్ఐని నియమించారు. దాదాపు 8 నెలలుగా ఎస్సై లేకుండా పోలీస్ స్టేషన్ ని నడిపారు. ఎస్సై నియమించమని టిడిపి అధికార ప్రతినిధి…

Shopping Complex : పెనుమూరు షాపింగ్ కాంప్లెక్స్ వేలం పాటను రద్దు చేయండి

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండల కేంద్రంలో నిన్నటి రోజున జరిగిన బస్టాండ్ ఆవరణలోని పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ వేలంపాటను రద్దు చేయాలని జనసేన పార్టీ గంగాధర నెల్లూరు ఇన్చార్జ్ డాక్టర్ యుగేంద్ర పొన్న కోరారు. ఈ…

Yugandhar : విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిన యుగంధర్

పెనుమూరు త్రినేత్రం న్యూస్. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గo దేవళంపేట జిల్లా పరిషత్ హై స్కూల్ ను సందర్శించి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించిన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్, ఏపీ మాల వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ స్టేట్…

Issues of Minorities : మైనార్టీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించండి

త్రినేత్రం న్యూస్. గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ వి థామస్ ను అసెంబ్లీ ప్రాంగణంలో చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ సంధాని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ముస్లిం…

Tractor Overturned : ట్రాక్టర్ బోల్తా కూలీలకు తీవ్ర గాయాలు

గంగాధర నెల్లూరు పెనుమూరు మండలం త్రినేత్రం న్యూస్. బంగారు నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం పులికల్లు గ్రామంలో ఇటుక లోడ్ టాక్టర్ బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు పులికల్లు గ్రామంలో ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి తిరగబడింది.…

Dr. Yugandhar Ponna : చిత్తూరు జిల్లా కలెక్టర్ ని కలిసిన డాక్టర్ యుగంధర్ పొన్న

చిత్తూరు జిల్లా కలెక్టర్ ని కలిసిన డాక్టర్ యుగంధర్ పొన్నగంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు త్రినేత్రం న్యూస్. జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ యుగంధర్ చిత్తూరు జిల్లా కలెక్టర్లు కలిసి వినతి పత్రం అందజేశారు. జీడీ నెల్లూరు నియోజకవర్గo…

సంపద కేంద్రాలనుసందర్శించిన సుధాకర్ రావు

సంపద కేంద్రాలనుసందర్శించిన సుధాకర్ రావు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు త్రినేత్రం న్యూస్. గ్రామాల్లో చెత్త సేకరించి వాటి ద్వారా సంపద సృష్టించాలని అందుకు ప్రతి పంచాయతీలో సంపద కేంద్రాలను వినియోగించు కోవాలని డిపిఓ సుధాకర్ రావు సూచించారు. ఈరోజు పెనుమూరు…

Other Story

You cannot copy content of this page